Webdunia - Bharat's app for daily news and videos

Install App

డాలస్‌లో నిరాశ్రయులకు ఆహారపంపిణీ చేసిన నాట్స్

Webdunia
శుక్రవారం, 29 మే 2020 (22:26 IST)
డాలస్: అమెరికాలో తెలుగుజాతికి అండగా నిలుస్తున్న నాట్స్ కరోనా కష్టకాలంలో నిరాశ్రయులైన వారికి కూడా తన చేయూత అందిస్తోంది. తాజాగా డాలస్ నాట్స్ 100 మందికి ఆహారాన్ని పంపిణీ చేసింది.
 
నాట్స్ యూత్ టీం సభ్యురాలైన సంజనా కలిదిండి ఇందుకు కావాల్సిన సాయం చేసింది. శాన్ఎంటానియో ప్రాంతంలో నిరాశ్రయులైన పేదలకు, చిన్నారులకు ఈ ఆహారాన్ని అందించడం జరిగింది. సంజనా చేసిన సాయాన్ని నాట్స్ నాయకత్వం ప్రశంసించింది.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments