Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికాలో కాల్పులు... మరో తెలుగువాడు మృతి... గుంటూరు వాసి

అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. సిన్సినాటిలో బ్యాంకును దోచుకునేందుకు దుండగులు కాల్పులు జరపడంతో గుంటూరు జిల్లా తెనాలి వాసి పృథ్వీరాజ్(26) మృత్యువాతపడ్డాడు. పృథ్వి అమెరికాలో హెచ్ఎస్‌బిసి బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నాడు.

Webdunia
శుక్రవారం, 7 సెప్టెంబరు 2018 (13:03 IST)
అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. సిన్సినాటిలో బ్యాంకును దోచుకునేందుకు దుండగులు కాల్పులు జరపడంతో గుంటూరు జిల్లా తెనాలి వాసి పృథ్వీరాజ్(26) మృత్యువాతపడ్డాడు. పృథ్వి అమెరికాలో హెచ్ఎస్‌బిసి బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నాడు. 
 
పృథ్వి తండ్రి హౌసింగ్ బోర్డ్ ఏపీ ప్రధాన కార్యాలయంలో పనిచేస్తున్నారు. పృథ్వి మరణ వార్తను తండ్రికి ఫోన్ ద్వారా అమెరికా పోలీసులు తెలియజేశారు. కుమారుడు మరణవార్త తెలిసి తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments