Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికాలో కాల్పులు... మరో తెలుగువాడు మృతి... గుంటూరు వాసి

అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. సిన్సినాటిలో బ్యాంకును దోచుకునేందుకు దుండగులు కాల్పులు జరపడంతో గుంటూరు జిల్లా తెనాలి వాసి పృథ్వీరాజ్(26) మృత్యువాతపడ్డాడు. పృథ్వి అమెరికాలో హెచ్ఎస్‌బిసి బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నాడు.

Webdunia
శుక్రవారం, 7 సెప్టెంబరు 2018 (13:03 IST)
అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. సిన్సినాటిలో బ్యాంకును దోచుకునేందుకు దుండగులు కాల్పులు జరపడంతో గుంటూరు జిల్లా తెనాలి వాసి పృథ్వీరాజ్(26) మృత్యువాతపడ్డాడు. పృథ్వి అమెరికాలో హెచ్ఎస్‌బిసి బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నాడు. 
 
పృథ్వి తండ్రి హౌసింగ్ బోర్డ్ ఏపీ ప్రధాన కార్యాలయంలో పనిచేస్తున్నారు. పృథ్వి మరణ వార్తను తండ్రికి ఫోన్ ద్వారా అమెరికా పోలీసులు తెలియజేశారు. కుమారుడు మరణవార్త తెలిసి తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

బీటెక్ చేసిన విద్యార్థులు ఎందుకు పనికిరావడంలేదు: ఎమ్మెల్యే కూనంనేని (video)

కొండముచ్చులకు కూల్ కూల్‌గా పుల్ల ఐస్ క్రీమ్‌లు, యువతి ఉదారం (video)

Telangana Cabinet: ఏప్రిల్ 3న తెలంగాణ మంత్రివర్గ విస్తరణ : ఐదుగురు మంత్రులకు స్థానం

ప్రియుడిని పిలిచిన ప్రేయసి: బెడ్ కింద నుంచి బైటకొచ్చిన బోయ్ ఫ్రెండ్ (video)

Chandrababu: జగన్ ఇబ్బంది పెట్టాడు, బాబుకు కృతజ్ఞతలు: ప్రభుత్వ ఉద్యోగి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దర్శక దిగ్గజం భారతీరాజా కుమారుడు మనోజ్ హఠాన్మరణం

రామ్ చరణ్‌తో మళ్లీ రొమాన్స్ చేస్తారా? సమంత ఏం చెప్పిందో తెలుసా? (video)

Charan: రామ్ చరణ్ పుట్టినరోజున పెద్ది టైటిల్ ప్రకటిస్తారా? - తాజా అప్ డేట్

బ్యూటీ భామ నీలఖికి యంగ్ సెన్సేషన్ అవార్డ్

కన్నప్ప లో మల్లు పాత్రలో నటించిన రఘు బాబు

తర్వాతి కథనం
Show comments