Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికాలో తెలుగు యువకుడు మృత్యువాత... నదిలో బోటు షికారుకెళ్లి...

Webdunia
మంగళవారం, 4 జూన్ 2019 (19:50 IST)
ఎన్నో కలలు, మరెన్నో ఆశలతో అమెరికా వెళ్లిన ఓ తెలుగు యువకుడు అమెరికాలోని ఓ నదిలో మునిగి గల్లంతయ్యాడు. విశాఖకు  చెందిన ఎ.వెంకటరావు కుమారుడు అవినాష్‌. ఉన్నత విద్యాభ్యాసం కోసం ఐదేళ్ల కిందట అమెరికా వెళ్లాడు. అక్కడే ఎంఎస్‌ పూర్తి చేసి మంచి  ఉద్యోగంలో స్థిరపడ్డాడు.
 
వారాంతపు సెలవులో రెండు రోజుల కిందట స్నేహితులతో కలిసి ఓ నదిలో బోటు షికారుకు వెళ్లి గల్లంతయ్యాడు అవినాష్. నది లోతుగా ఉండటం, ఊబి కూడా ఉండటంతో అవినాష్‌ నదిలో మునిగిపోయాడని స్థానిక అధికారులు చెప్పారు. ఈ విషయాన్ని కుటుంబసభ్యులకు తెలియజేశారు అవినాష్ స్నేహితులు. దీంతో విశాఖ ప్లాంట్ టౌన్‌షిప్‌లో విషాదం నెలకొంది.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments