Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికా నుంచి ముగ్గురు హైదరాబాద్ విద్యార్థుల మృతదేహాలు...

Webdunia
శనివారం, 19 జనవరి 2019 (14:31 IST)
గత ఏడాది క్రిస్మస్ పండుగ నాడు జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో ముగ్గురు తెలంగాణ విద్యార్థులు సజీవదహనమైన సంగతి తెలిసిందే. వీరు ముగ్గురూ ఒకే కుటుంబానికి చెందినవారు. వీరి మృత దేహాలు ఈరోజు తెల్లవారు జామును అమెరికా నుంచి హైదరాబాదుకు చేరుకున్నాయి.

హైదరాబాదులోని నారాయణపేట చర్చిలో వీరి భౌతిక కాయాలకు ప్రార్థనలు నిర్వహించి అనంతరం శనివారం సాయంత్రం 5 గంటలకు నల్లగొండ జిల్లాలోని వారి స్వగ్రామంలో ఖననం చేయనున్నారు.
 
డిసెంబరు క్రిస్మస్ పండుగ సందర్భంగా అమెరికాలోని కొలిర్‌ వ్యాలీలోని ఓ ఇంట్లో వీరు దీపాలు వెలిగించి వుంచారు. ఆ తర్వాత వీరంతా నిద్రపోయారు. అర్థరాత్రి గాఢ నిద్రలో వుండగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో నలుగురు మరణించగా వీరిలో తెలంగాణకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు విద్యార్థులు సజీవ దహనమయ్యారు. వీరంతా నల్గొండ జిల్లాకు చెందిన సాత్విక నాయక్, సుహాస్ నాయక్, జయ్ సుచితలుగా గుర్తించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

పరీక్ష రాసేందుకు వెళ్తే స్పృహ కోల్పోయింది.. కదులుతున్న ఆంబులెన్స్‌లోనే అత్యాచారం

నా మేనేజర్‌తో నా భార్య మాట్లాడింది కూడా రేవంత్ రెడ్డి ట్యాప్ చేసిండు: కౌశిక్ రెడ్డి (video)

మరొకరితో ప్రియురాలు సన్నిహితం, నువ్వు అందంగా వుండటం వల్లేగా అంటూ చంపేసాడు

తిరుమల ఘాట్ రోడ్డు.. సైకిల్‌పై వెళ్తున్న జంటపై చిరుత దాడి వీడియో వైరల్ (video)

బాలికపై అత్యాచారం.. గర్భవతి అని తెలియగానే సజీవంగా పాతిపెట్టేందుకు...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

తర్వాతి కథనం
Show comments