Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయదశమి రోజు జమ్మి చెట్టు దగ్గర ఇలా చేస్తే... !

Webdunia
మంగళవారం, 8 అక్టోబరు 2019 (14:52 IST)
విజయదశమి రోజు శ్రీరాజరాజేశ్వరీ దేవి అలంకారంలో జగన్మాత అభయప్రదానం చేస్తుంది. ఈరోజు అమ్మవారి చిత్రపటం వద్ద దీపారాధన చేసి... అరటి పండు ముక్కలు, కొబ్బరి ముక్కలు నైవేద్యంగా సమర్పించాలి.

రాజరాజేశ్వరీ రాజ్య దాయినీ రాజ్య వల్లభాయే నమోః నమాః అనే ఈ చిన్న మంత్రాన్ని స్మరించుకోవాలి. ఇలా వీలైనన్ని సార్లు జపిస్తే.. ఉద్యోగంలో అధికార పదవులను సిద్ధింప చేసుకోవచ్చు. ప్రభుత్వ ఉద్యోగం కోసం చూసేవారు ఈ మంత్రాన్ని జపిస్తే... తప్పకుండా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది.

ఇవాళ జమ్మి చెట్టు రూపంలో అమ్మవారు దర్శనమిస్తుంది. అందుకే ఈ విజయ దశమి రోజు... సాయంకాలం పూట నక్షత్రాలు కనిపించక జమ్మి చెట్టు దగ్గరకు వెళ్లి మూడు సార్లు ప్రదక్షిణలు చేస్తే.. అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది.

సంవత్సరం మొత్తం విశేషంగా ఆర్థికంగా పురోభివృద్ధి పొందవచ్చు. అన్ని సమస్యలను తొలగించకోవచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తిరుమల: లోయలో దూకేసిన భక్తుడు.. అతనికి ఏమైందంటే? (video)

తానూ ఓ మహిళే అన్న సంగతి మరిచిన వార్డెన్.. విద్యార్థినిల స్నానాల గదిలో సీక్రెట్ కెమెరా అమర్చింది...

నా కోడలికి వివాహేతరం సంబంధం, భరించలేకే నా కొడుకు సూసైడ్: తల్లి ఆరోపణ

పాకిస్థాన్‌లో మరో కొత్త రాజకీయ పార్టీ.. ఎవరు స్థాపించారంటే...

బస్సులో డెలివరీ.. బిడ్డను కిటికీలో నుంచి విసిరేసిన తల్లి...

అన్నీ చూడండి

లేటెస్ట్

Shravana Masam: శ్రావణ సోమవారం ఆవు నెయ్యిని నైవేద్యంగా సమర్పిస్తే..

14-07-2025 సోమవారం ఫలితాలు - వాక్చాతుర్యంతో నెట్టుకొస్తారు....

Daily Horoscope: 13-07-2025 ఆదివారం దినఫలితాలు - కార్యం సిద్ధిస్తుంది.. ఖర్చులు విపరీతం...

Khairatabad: గణేష్ చతుర్థి వేడుకలకు సిద్ధం అవుతున్న ఖైరతాబాద్ గణపతి

Weekly Horoscope : 13-07-2025 నుంచి 19-07-2025 వరకు మీ వార రాశి ఫలాలు

తర్వాతి కథనం
Show comments