నవరాత్రులలో దుర్గాదేవి దర్శనం..?

Webdunia
బుధవారం, 17 అక్టోబరు 2018 (12:16 IST)
పార్వతీ దేవీ మహా పవిత్రమైన వారు. ఈ నవరాత్రులతో అమ్మవారికి సకల పూజలు అందిస్తారు. ఈ దశమి నవరాత్రులతో అమ్మవారిని దర్శించుకుంటే సర్వో దోషాలు తొలగిపోతాయని విశ్వాసం. ఆశ్వయుజ శుద్ధ నవమి నాడు (18-10-2018) దుర్గాదేవిని ఈ మంత్రంతో జపిస్తే ధైర్యంతో పాటు విజయాలు చేకూరతాయని పురాణాలు చెబుతున్నాయి.
 
''అయిగిరి నందిని నందిత మోదిని విశ్వవినోదిని నందినుతే
గిరివర వింధ్య శిరోధి నివాసిని విష్ణువిలాసిని జిష్ణునుతే
భగవతి హే శితికంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరికృతే
జయజయహే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే''
 
నవరాత్రులతో గురువారం నాడు ఈ మంత్రంతో అమ్మవారిని ఆరాధించే అష్టైశ్వర్యాలు చేకూరుతాయని విశ్వాసం. ఈ నాడే దుర్గాదేవి దుష్టుడైనా మహిషాసురుని చంపి అందరి కష్టాలను తొలగించింది. అమ్మవారు ఈ రోజూ చాలా శక్తివంతంగా ఉంటారు. ఇదే రోజున తెల్లవారుజామున 3 గంటల నుండి ఉదయం 11 గంటల వరకు ఈ మంత్రాన్ని స్మరిస్తూ దుర్గాదేవిని పూజిస్తే అరిషడ్వర్గాలు జయించగలుగుతారని చెప్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ట్రైన్ ఏసీ బోగీలో ప్లగ్గుకి కెటిల్ పెట్టి మ్యాగీ చేసిన మహిళ (video)

నాంపల్లికి కోర్టులో జగన్మోహన్ రెడ్డి.. వీడియో ఎలా లీకైంది? వైకాపా సీరియస్

పార్లమెంటుకు చేరుకున్న అమరావతి రాజధాని బిల్లు.. పెమ్మసాని ఏమన్నారు?

Debts: అప్పుల బాధ ఆ కుటుంబాన్నే మింగేసింది.. ఎక్కడ.. ఏం జరిగింది..?

50 మంది కళాకారులకు రూ. 60 లక్షల గ్రాంట్‌ను ప్రకటించిన హెచ్‌ఎంఐఎఫ్

అన్నీ చూడండి

లేటెస్ట్

Love: ప్రేమిస్తే ఈ నెలల్లో పుట్టిన అమ్మాయిల్నే ప్రేమించాలి.. ఎందుకంటే?

20-11-2025 గురువారం ఫలితాలు - ఆర్థికలావాదేవీల్లో అప్రమత్తంగా ఉండాలి...

శబరిమల మార్గంలో నెట్‌వర్క్‌ను మెరుగుపరిచిన Vi ; పిల్లల భద్రతకు అనువైన వి సురక్ష రిస్ట్ బ్యాండ్

Vaikunta Darshan: ఆన్‌లైన్‌లోనే వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీ

19-11-2025 బుధవారం ఫలితాలు - ఆర్థికలావాదేవీల్లో అప్రమత్తంగా ఉండాలి...

తర్వాతి కథనం
Show comments