Webdunia - Bharat's app for daily news and videos

Install App

నవరాత్రులలో దుర్గాదేవి దర్శనం..?

Webdunia
బుధవారం, 17 అక్టోబరు 2018 (12:16 IST)
పార్వతీ దేవీ మహా పవిత్రమైన వారు. ఈ నవరాత్రులతో అమ్మవారికి సకల పూజలు అందిస్తారు. ఈ దశమి నవరాత్రులతో అమ్మవారిని దర్శించుకుంటే సర్వో దోషాలు తొలగిపోతాయని విశ్వాసం. ఆశ్వయుజ శుద్ధ నవమి నాడు (18-10-2018) దుర్గాదేవిని ఈ మంత్రంతో జపిస్తే ధైర్యంతో పాటు విజయాలు చేకూరతాయని పురాణాలు చెబుతున్నాయి.
 
''అయిగిరి నందిని నందిత మోదిని విశ్వవినోదిని నందినుతే
గిరివర వింధ్య శిరోధి నివాసిని విష్ణువిలాసిని జిష్ణునుతే
భగవతి హే శితికంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరికృతే
జయజయహే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే''
 
నవరాత్రులతో గురువారం నాడు ఈ మంత్రంతో అమ్మవారిని ఆరాధించే అష్టైశ్వర్యాలు చేకూరుతాయని విశ్వాసం. ఈ నాడే దుర్గాదేవి దుష్టుడైనా మహిషాసురుని చంపి అందరి కష్టాలను తొలగించింది. అమ్మవారు ఈ రోజూ చాలా శక్తివంతంగా ఉంటారు. ఇదే రోజున తెల్లవారుజామున 3 గంటల నుండి ఉదయం 11 గంటల వరకు ఈ మంత్రాన్ని స్మరిస్తూ దుర్గాదేవిని పూజిస్తే అరిషడ్వర్గాలు జయించగలుగుతారని చెప్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాఠశాల బాలిక కిడ్నాప్, కారులోకి నెట్టి దౌర్జన్యంగా (video)

2030 నాటికి 10.35 మిలియన్ల ఉద్యోగాలకు ఏజెంటిక్ ఏఐ 2025

ఏఫీలో మైక్రోసాఫ్ట్ ఎక్స్‌పీరియన్షియల్ జోన్ ఏర్పాటు చేయాలి.. నారా లోకేష్

కవిత విషయంలో రిస్క్ తీసుకోను.. ఆ సంగతి నాకు వదిలేయండి.. కేసీఆర్ పక్కా ప్లాన్

గొర్రె కాళ్లను తోకతో కట్టేసిన కోబ్రా, చాకచక్యంగా రక్షించిన యజమాని (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

Skandha Sasti: నాగ దోషాలను దూరం చేసే స్కంధ షష్ఠి పూజ.. కల్యాణం, హోమం చేయిస్తే?

జూలై 30న స్కంధ షష్ఠి.. కుమార స్వామిని ఎర్రని పువ్వులు సమర్పిస్తే కష్టాలు మటాష్

varalakshmi vratham 2025 ఆగస్టు 8 వరలక్ష్మీ వ్రతం, ఏం చేయాలి?

29-07-2025 మంగళవారం ఫలితాలు - పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు...

Sravana Mangalavaram: శ్రావణ మాసం.. మంగళగౌరీ వ్రతం చేస్తే ఏంటి ఫలితం?

తర్వాతి కథనం
Show comments