బీసీ జ‌న‌గ‌ణ‌నను చేపట్టాలి: ప్రధాని మోదీతో వైకాపా ఎంపీల భేటీ

Webdunia
బుధవారం, 30 మార్చి 2022 (16:38 IST)
దేశంలో బీసీ జ‌న‌గ‌ణ‌నను ప్ర‌త్యేకంగా చేప‌ట్టాల‌ని చాలా పార్టీలు డిమాండ్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇదే విష‌యంపై తెలంగాణ‌కు చెందిన అధికార పార్టీ టీఆర్ఎస్ కూడా ప‌లుమార్లు కేంద్రానికి విన‌తి ప‌త్రాలు స‌మ‌ర్పించింది. తాజాగా వైసీపీ కూడా ఇదే డిమాండ్‌ను కేంద్రం ముందుకు తీసుకురావ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది.
 
ఈ నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో వైసీపీ ఎంపీలు బుధవారం భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా బీసీ జ‌న‌గ‌ణ‌న‌ను చేపట్టాల‌ని వారు డిమాండ్ చేశారు. ఈ మేర‌కు వైసీపీ ఎంపీలు ప్ర‌ధానికి ఓ విన‌తి ప‌త్రాన్ని స‌మ‌ర్పించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sai Pallavi: పూజా హెగ్డేకు బ్యాడ్ లక్.. సాయిపల్లవికి ఆ ఛాన్స్..

Prabhas: ప్రభాస్ రాజా సాబ్ నుంచి ఫస్ట్ సాంగ్ అప్డేట్

వీధికుక్కలు దేశంలో ఎవరిని కరిచినా నన్నే నిందిస్తున్నారు : అక్కినేని అమల

సోషల్ మీడియాలో కీర్తి సురేష్ మార్ఫింగ్ ఫోటోలు... బోరుమంటున్న నటి

మీకు దణ్ణం పెడతా, నేను సన్యాసం తీసుకోవట్లేదు: రేణూ దేశాయ్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments