Webdunia - Bharat's app for daily news and videos

Install App

సంగారెడ్డిలో బీజేపీ ఆధ్వర్యంలో నిరుద్యోగ మార్చ్

Webdunia
గురువారం, 11 మే 2023 (14:49 IST)
భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో గురువారం సంగారెడ్డిలో నిరుద్యోగ మార్చ్ జరిగింది. తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులందరికీ నిరుద్యోగ భృతి చెల్లించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నేతలు ర్యాలీ నిర్వహించారు.
 
ఇందులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో పాటు పలువురు బీజేపీ నేతలు పాల్గొన్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి అనేక మంది నేతలు ఇప్పటికే ఇక్కడకు చేరుకున్నారు. వారితో పాటు బీజేపీ యువ మోర్చా నేతలకు కూడా పాల్గొన్నారు. 
 
ఈ ర్యాలీ సంగారెడ్డి ఐబీ గెస్ట్ హౌస్ నుంచి పోతిరెడ్డిపల్లి క్రాస్ రోడ్స్ వరకూ ఈ ర్యాలీ సాగనుంది. అధిక సంఖ్యలో బీజేపీ నేతలు పాల్గొనడంతో పోలీసులు భారీ స్థాయిలో భద్రతను కల్పించారు. ఈ ర్యాలీ కోసం రాష్ట్రం నలమూలల నుంచి భారీ సంఖ్యలో బీజేపీ కార్యకర్తలు తరలివచ్చి పాల్గొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్‌‌కు ఏమైంది? ఆస్పత్రిలో వున్నాడా?

భయంగా వుంది, జీవితాంతం నువ్వు నా చేయి పట్టుకుంటావా?: రెండో పెళ్లికి సమంత రెడీ?

మహా కుంభమేళాలో కుటుంబంతో పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్

ప్లాప్ తో సంభందం లేకుండా బిజీ గా సినిమాలు చేస్తున్న భాగ్యశ్రీ బోర్స్

ఇంటెన్స్ మ్యూజికల్ లవ్ స్టోరీగా హోలీ కి దిల్ రూబా తో వస్తున్నా : కిరణ్ అబ్బవరం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వయసు 59, గుర్రంతో పాటు దౌడు తీస్తున్న బాబా రాందేవ్ (video)

అధిక రక్తపోటును సింపుల్‌గా అదుపులోకి తెచ్చే పదార్థాలు

పిల్లలు వ్యాయామం చేయాలంటే.. ఈ చిట్కాలు పాటించండి

Garlic: పరగడుపున వెల్లుల్లిని నమిలి తింటే? చర్మం మెరిసిపోతుంది..

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

తర్వాతి కథనం
Show comments