సంగారెడ్డిలో బీజేపీ ఆధ్వర్యంలో నిరుద్యోగ మార్చ్

Webdunia
గురువారం, 11 మే 2023 (14:49 IST)
భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో గురువారం సంగారెడ్డిలో నిరుద్యోగ మార్చ్ జరిగింది. తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులందరికీ నిరుద్యోగ భృతి చెల్లించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నేతలు ర్యాలీ నిర్వహించారు.
 
ఇందులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో పాటు పలువురు బీజేపీ నేతలు పాల్గొన్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి అనేక మంది నేతలు ఇప్పటికే ఇక్కడకు చేరుకున్నారు. వారితో పాటు బీజేపీ యువ మోర్చా నేతలకు కూడా పాల్గొన్నారు. 
 
ఈ ర్యాలీ సంగారెడ్డి ఐబీ గెస్ట్ హౌస్ నుంచి పోతిరెడ్డిపల్లి క్రాస్ రోడ్స్ వరకూ ఈ ర్యాలీ సాగనుంది. అధిక సంఖ్యలో బీజేపీ నేతలు పాల్గొనడంతో పోలీసులు భారీ స్థాయిలో భద్రతను కల్పించారు. ఈ ర్యాలీ కోసం రాష్ట్రం నలమూలల నుంచి భారీ సంఖ్యలో బీజేపీ కార్యకర్తలు తరలివచ్చి పాల్గొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమంత రెండో భర్త రాజ్ నిడుమోరు నేపథ్యం ఏంటి?

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య చిత్రం ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్

Varun Sandesh: వ‌రుణ్ సందేశ్ న‌య‌నం ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌

MB50: రజనీ కాంత్ సహా ప్రముఖుల సమక్షంలో ఘనంగా మోహన్ బాబు 50 వేడుకలు

బాలీవుడ్‌లో మిల్కీ బ్యూటీకి బంపర్ ఆఫర్?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments