Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆన్‌లైన్‌లో వేధింపులు.. నాతో రాకపోతే చంపేస్తానన్నాడు.. చివరికి?

సెల్వి
శనివారం, 26 అక్టోబరు 2024 (10:03 IST)
స్మార్ట్ ఫోన్లు పుణ్యమా అంటూ మహిళలపై ఆన్‌లైన్‌లోనూ వేధింపులు ఆగట్లేదు. మంగుళూరు వెలుపల ఉన్న సూరత్‌కల్‌లోని ఇడియాకు చెందిన యువతి, ఆన్‌లైన్‌లో వేధింపులను ఎదుర్కొంటూ, ప్రాణహాని సందేశాలను అందుకోవడంతో బలవన్మరణానికి పాల్పడింది. 
 
వివరాల్లోకి వెళితే.. మృతురాలికి షరీక్ అనే వ్యక్తి నుండి సోషల్ మీడియాలో స్పష్టమైన, బెదిరింపు సందేశాలు వచ్చాయని పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడి అయ్యింది. 
 
సోషల్ మీడియా మెసెంజర్ ద్వారా షరీక్ తనతో రావాలని బెదిరించాడని మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపారు. తన ఫిర్యాదును పోలీసులు పట్టించుకోలేదని వారు ఆరోపిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments