Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆన్‌లైన్‌లో వేధింపులు.. నాతో రాకపోతే చంపేస్తానన్నాడు.. చివరికి?

సెల్వి
శనివారం, 26 అక్టోబరు 2024 (10:03 IST)
స్మార్ట్ ఫోన్లు పుణ్యమా అంటూ మహిళలపై ఆన్‌లైన్‌లోనూ వేధింపులు ఆగట్లేదు. మంగుళూరు వెలుపల ఉన్న సూరత్‌కల్‌లోని ఇడియాకు చెందిన యువతి, ఆన్‌లైన్‌లో వేధింపులను ఎదుర్కొంటూ, ప్రాణహాని సందేశాలను అందుకోవడంతో బలవన్మరణానికి పాల్పడింది. 
 
వివరాల్లోకి వెళితే.. మృతురాలికి షరీక్ అనే వ్యక్తి నుండి సోషల్ మీడియాలో స్పష్టమైన, బెదిరింపు సందేశాలు వచ్చాయని పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడి అయ్యింది. 
 
సోషల్ మీడియా మెసెంజర్ ద్వారా షరీక్ తనతో రావాలని బెదిరించాడని మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపారు. తన ఫిర్యాదును పోలీసులు పట్టించుకోలేదని వారు ఆరోపిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments