Webdunia - Bharat's app for daily news and videos

Install App

నడి రోడ్డుపై అకాలీదళ విద్యార్థి నేత దారుణ హత్య

Webdunia
శనివారం, 7 ఆగస్టు 2021 (15:36 IST)
పంజాబ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. నడి రోడ్డులో అకాలీదళ నేతను దారుణంగా హత్య చేశారు. పంజాబ్‌లోని మొహాలీలో శ‌నివారం మ‌ధ్యాహ్నం దారుణం జ‌రిగింది. విక్కీ మిద్దుఖేర‌గా గుర్తించారు. ఈయన్ను గుర్తు తెలియ‌ని దుండ‌గులు కాల్చిచంపారు. 
 
ఈ ఘ‌ట‌న‌పై మొహాలీ ఎస్పీ స‌తీంద‌ర్ సింగ్ స్పందించారు. మ‌తౌర్ మార్కెట్‌కు వ‌చ్చిన విక్కీ కారులో తిరుగు పయ‌నం అవుతుండ‌గా దుండ‌గులు అతినిపై కాల్పులు జ‌రిపారు. అప్ర‌మ‌త్త‌మైన విక్కీ కారు దిగి పారిపోయేందుకు య‌త్నించాడు. 
 
దాదాపు అర కిలోమీట‌రు మేరకు విక్కీ ప‌రుగు పెట్టాడు. ఈ క్ర‌మంలో విక్కీని వెంటాడి కాల్పులు జ‌రిపి చంపేసినట్టు తెలిపారు. విక్కీపై 8 నుంచి 9 రౌండ్ల కాల్పులు జ‌రిపారని తెలిపారు. విక్కీ హ‌త్య‌పై విచార‌ణ కొన‌సాగుతోంద‌ని తెలిపారు. మొత్తం నలుగురు దుండగులు ఇందులో పాల్గొన్నట్టు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments