Webdunia - Bharat's app for daily news and videos

Install App

నడి రోడ్డుపై అకాలీదళ విద్యార్థి నేత దారుణ హత్య

Webdunia
శనివారం, 7 ఆగస్టు 2021 (15:36 IST)
పంజాబ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. నడి రోడ్డులో అకాలీదళ నేతను దారుణంగా హత్య చేశారు. పంజాబ్‌లోని మొహాలీలో శ‌నివారం మ‌ధ్యాహ్నం దారుణం జ‌రిగింది. విక్కీ మిద్దుఖేర‌గా గుర్తించారు. ఈయన్ను గుర్తు తెలియ‌ని దుండ‌గులు కాల్చిచంపారు. 
 
ఈ ఘ‌ట‌న‌పై మొహాలీ ఎస్పీ స‌తీంద‌ర్ సింగ్ స్పందించారు. మ‌తౌర్ మార్కెట్‌కు వ‌చ్చిన విక్కీ కారులో తిరుగు పయ‌నం అవుతుండ‌గా దుండ‌గులు అతినిపై కాల్పులు జ‌రిపారు. అప్ర‌మ‌త్త‌మైన విక్కీ కారు దిగి పారిపోయేందుకు య‌త్నించాడు. 
 
దాదాపు అర కిలోమీట‌రు మేరకు విక్కీ ప‌రుగు పెట్టాడు. ఈ క్ర‌మంలో విక్కీని వెంటాడి కాల్పులు జ‌రిపి చంపేసినట్టు తెలిపారు. విక్కీపై 8 నుంచి 9 రౌండ్ల కాల్పులు జ‌రిపారని తెలిపారు. విక్కీ హ‌త్య‌పై విచార‌ణ కొన‌సాగుతోంద‌ని తెలిపారు. మొత్తం నలుగురు దుండగులు ఇందులో పాల్గొన్నట్టు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nara Lokesh: పవన్ కల్యాణ్ అన్న స్వాగ్ నాకు చాలా ఇష్టం: నారా లోకేష్

Pawan: సత్యానంద్ నుంచి ధైర్యాన్ని, జీవిత పాఠాలను నేర్చుకున్నా : పవన్ కళ్యాణ్

నా పేరు పవన్... అన్ని చోట్లా ఉంటా... వాళ్లకు వాతలు పెడతా : పవన్ కళ్యాణ్

షూటింగ్ లో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ కు స్వల్పగాయాలు !

అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండ సరైన సినిమా లేదు: నిర్మాత నాగవంశీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

తర్వాతి కథనం
Show comments