Webdunia - Bharat's app for daily news and videos

Install App

భావి తరాలకు ఆదర్శనీయ కూతురు : బీజేపీ నేత గిరిరాజ్

Webdunia
మంగళవారం, 6 డిశెంబరు 2022 (12:03 IST)
ఆర్జేడీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌కు సింగపూర్‌లో జరిగిన కిడ్నీ ఆపరేషన్ విజయవంతమైంది. ఈయనకు సొంత కుమార్తె రోహిణి కిడ్నీ దానం చేసింది. 40 యేళ్ళ వయసులో ఆమె సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. ఆమె నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ అభినందించారు. 
 
దీనిపై బీజేపీ నేత గిరిరాజ్ స్వాగతించారు. భావితరాలకు ఆదర్శనీయమైన కుమార్తె అంటూ ప్రశంసల వర్షం కురిపించారు. ప్రతీ తండ్రి నీలాంటి కూతురు ఉండాలని కోరుకుంటాడని రోహిణిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. రోహిణి ప్రతి తండ్రికీ గర్వకారణమని చెప్పారు. 
 
40 యేళ్ల వయసులో కిడ్నీ దాతగా మారడం కాస్త ప్రమాదకరమైన నిర్ణయమేనని గిరిరాజ్ అన్నారు. కానీ తండ్రి కోసం ఈ నిర్ణయం తీసుకోవడం, అమలు చేయడం గొప్ప విషయమని చెప్పారు. కిడ్నీ సమస్యలతో బాధపడుతూ వచ్చిన 74 యేళ్ళ లలూ ప్రసాద్ యాదవ్‌కు ఆయన పెద్ద కుమార్తె, సింగపూర్‌లో స్థిరపడిన 40 యేళ్ళ రోహిణి కిడ్నీ ఇవ్వడంతో సింగపూర్‌లోనే కిడ్నీ ఆపరేషన్ పూర్తి చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

జేమ్స్ కామెరూన్ అవతార్: ఫైర్ అండ్ యాష్ తెలుగు ట్రైలర్ ఇప్పుడు విడుదల

90 సెకన్ల డెడ్ హ్యాంగ్ ఛాలెంజ్‌ను స్వీకరించిన సమంత రూతు ప్రభు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments