Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఠంచనుగా 10 గంటలకే ఉండాలి.. ప్రభుత్వాఫీసుల్లో బయోమెట్రిక్ అటెండెన్స్ : సీఎం యోగి

ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ మరో కీలక నిర్ణయ తీసుకున్నారు. ప్రభుత్వ సిబ్బందితో పాటు.. అధికారులంతా ఠంచనుగా 10 గంటలకే ప్రభుత్వ కార్యాలయాల్లో ఉండాల్సిందేనంటూ ఆయన ఆదేశించారు.

Webdunia
ఆదివారం, 23 ఏప్రియల్ 2017 (16:37 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ మరో కీలక నిర్ణయ తీసుకున్నారు. ప్రభుత్వ సిబ్బందితో పాటు.. అధికారులంతా ఠంచనుగా 10 గంటలకే ప్రభుత్వ కార్యాలయాల్లో ఉండాల్సిందేనంటూ ఆయన ఆదేశించారు. 
 
గ్రామీణాభివృద్ధిపై శ‌నివారం రాత్రి అధికారుల‌తో నిర్వ‌హించిన స‌మావేశంలో యోగి.. కొన్ని కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలోని ప్ర‌భుత్వ ఉద్యోగులు స‌మ‌యానికి ఆఫీసుల‌కు వ‌చ్చేలా చేయ‌డానికి బ‌యోమెట్రిక్ అటెండెన్స్‌ను త‌ప్ప‌నిస‌రి చేయాల‌ని ఆదేశించారు. బ్లాక్‌లెవ‌ల్ వ‌ర‌కు అన్ని కార్యాల‌యాల్లో ఈ మెషిన్ల‌ను ఏర్పాటు చేయాల‌ని స్ప‌ష్టంచేశారు. 
 
బ‌యోమెట్రిక్ మెషిన్ల‌తోపాటు ప్ర‌తి పంచాయ‌తీలో ఓ బోర్డును ఏర్పాటు చేయాల‌ని, ఆ గ్రామ అధికారుల నంబ‌ర్లు, జ‌రుగుతున్న ప‌నుల వివ‌రాలు ఈ బోర్డు ద‌గ్గ‌ర ఉండాల‌ని యోగి తేల్చిచెప్పారు. రాష్ట్రంలోని అర్హులైన 5.73 ల‌క్ష‌ల మంది స‌భ్యుల వివ‌రాలు రిజిస్ట‌ర్ చేయ‌డం, ఫొటోలు తీసుకోవ‌డం సాధ్య‌మైనంత త్వ‌ర‌గా పూర్తి చేయాల‌ని చెప్పారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments