Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాబాయ్ ఎండలు... ఏపీలో వడదెబ్బకు 13 మంది చనిపోయారు...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయ్. కాలు బయటకు పెట్టలేని పరిస్థితులు సృష్టిస్తున్నాయి. అమరావతి పరిధిలో భానుడి దెబ్బకు శరీరంపై బొబ్బలెక్కుతున్నాయి.వడదెబ్బతో పాటు.. ఉక్కపోత కారణంగా ఏకం

Webdunia
ఆదివారం, 23 ఏప్రియల్ 2017 (16:02 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయ్. కాలు బయటకు పెట్టలేని పరిస్థితులు సృష్టిస్తున్నాయి. అమరావతి పరిధిలో భానుడి దెబ్బకు శరీరంపై బొబ్బలెక్కుతున్నాయి.వడదెబ్బతో పాటు.. ఉక్కపోత కారణంగా ఏకంగా 13 మంది చనిపోయారు. 
 
ఏప్రిల్‌ ప్రారంభం నుంచి ఉష్ణోగ్రతలు 38-40 డిగ్రీల నడుమ నమోదవుతున్నా.. వేడి తీవ్రత మాత్రం 46 డిగ్రీలకు మించినట్టుగా ఉంటోంది. విజయవాడ పరిధిలో ఏప్రిల్‌లోనే ఉష్ణోగ్రత 40 డిగ్రీలు దాటింది. జనంతో కళకళలాడే విశాఖ బీచ్‌రోడ్డు, కలెక్టర్‌ కార్యాలయాలు రద్దీవేళల్లోనూ పల్చగా కనిపిస్తున్నాయి. కడపలోనూ ఉదయం నుంచే ఎండ చుర్రుమంటోంది. 
 
10 నిమిషాలు ఎండలో ఉంటే చాలు భరించలేని తలనొప్పి.. ధరించిన దుస్తులు చెమటతో తడిసిముద్దయిపోతున్నాయి. వడదెబ్బ కారణంగా ఈ ఏడాది ఇప్పటివరకు 13 మంది మృత్యువాత పడినట్లు అధికారిక గణాంకాలు స్పష్టంచేస్తున్నాయి. ఈ మరణాల్లో ఆరు ఒక్క అనంతపురం జిల్లాలోనే చోటుచేసుకున్నాయి. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీ విష్ణు కు #సింగిల్‌ సక్సెస్ సాదించి పెడుతుందా - ప్రివ్యూ రిపోర్ట్

ప్రెగ్నెన్సీ పుకార్లే అని ఖండించిన నాగ చైతన్య, శోభితా టీమ్

నితిన్, శ్రీలీల మూవీ రాబిన్‌హుడ్‌ జీ5లో స్ట్రీమింగ్‌

త్రీ రోజెస్ సీజన్ 2 నుంచి హీరోయిన్ రాశీ సింగ్ గ్లింప్స్ రిలీజ్

వరుస సినిమాలు సిద్ధమవుతున్న డ్రింకర్ సాయి ఫేమ్ హీరో ధర్మ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments