Webdunia - Bharat's app for daily news and videos

Install App

సంస్కారం కోసం దుస్తులు ధరిస్తున్నా.. దిగంబరంగానే ఉండేందుకు ఇష్టపడతా: రాందేవ్ బాబా

ప్రతిరోజూ యోగా చేయడం ద్వారా రోగాలను దూరం చేసుకోవచ్చునని యోగా గురువు రాందేవ్ బాబా తెలిపారు. మైసూర్ జిల్లా సుత్తూరు మఠంలో జరుగుతున్న ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏ రకమైన ఆసనాలు వేస్తే

Webdunia
సోమవారం, 30 జనవరి 2017 (13:48 IST)
ప్రతిరోజూ యోగా చేయడం ద్వారా రోగాలను దూరం చేసుకోవచ్చునని యోగా గురువు రాందేవ్ బాబా తెలిపారు. మైసూర్ జిల్లా సుత్తూరు మఠంలో జరుగుతున్న ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏ రకమైన ఆసనాలు వేస్తే ఏ రోగాలు నివారణ అవుతాయో ఆయన ప్రజలకు వివరించారు. ఈ మేరకు ఆయన యోగాసనాలు వేసి ప్రజలకు చూపారు. ప్రతిరోజూ కనీసం అరగంటపాటు యోగసనాలు వేయాలని ఆయన సూచించారు
 
అనంతరం రాందేవ్ బాబా మాట్లాడుతూ.. సాధువులు లోక సంక్షేమం కోసం పాటుపడుతారని.. తాను కూడా అదే దిశలో పనిచేస్తున్నానని ప్రకటించారు. ప్రజల ముందుకు సంస్కారం కోసం దుస్తుల్ని ధరిస్తున్నానని, లేదంటే దిగంబరంగానే ఉండేందుకు తాను ఇష్టపడతానని రాందేవ్ బాబా ప్రకటించారు. 
 
ఇంకా బాబా రాందేవ్ యోగా గురించి మాట్లాడుతూ.. ప్రాణాయామాలు ఒబిసిటీ, అసిడిటీ, గర్భ సంబంధిత వ్యాధులు, డయాబెటిస్, అలెర్జీ, ఆస్తమాలను దూరం చేస్తుందని చెప్పారు. వీటి ద్వారా ఏకాగ్రతను పెంచుకోవడంతో పాటు జ్ఞాపకశక్తి పెంపొందుతుందని.. ఆవేశం తగ్గుముఖం పడుతుందని బాబా చెప్పుకొచ్చారు.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments