Webdunia - Bharat's app for daily news and videos

Install App

కమలం పార్టీకి షాక్ : సీనియర్ నేత యశ్వంత్ సిన్హా గుడ్‌బై

భారతీయ జనతా పార్టీకి సీనియర్ నేత యశ్వంత్ సిన్హా తేరుకోలేని షాకిచ్చారు. కమలం పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. అలాగే, తాను ఇకపై ఏ రాజకీయ పార్టీలో చేరబోనని స్పష్టంచేశారు.

Webdunia
శనివారం, 21 ఏప్రియల్ 2018 (14:17 IST)
భారతీయ జనతా పార్టీకి సీనియర్ నేత యశ్వంత్ సిన్హా తేరుకోలేని షాకిచ్చారు. కమలం పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. అలాగే, తాను ఇకపై ఏ రాజకీయ పార్టీలో చేరబోనని స్పష్టంచేశారు.
 
వాస్తవానికి ఆయన గత కొంతకాలంగా అసమ్మతి స్వరం వినిపిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన శనివారం పాట్నాలో విలేకరులతో మాట్లాడుతూ, 'బీజేపీతో అనుబంధాన్ని తెగతెంపులు చేసుకుంటున్నట్టు ఇదే వేదికగా ప్రకటిస్తున్నాను. దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని వ్యాఖ్యానించారు.
 
ముఖ్యంగా, బడ్జెట్ మలివిడత సమావేశాల్లో భాగంగా, పార్లమెంట్ సమావేశాలు తుడిచిపెట్టుకుపోవడానికి కేంద్రం వైఖరే కారణం. ప్రధాని మోడీ కనీసం ఒక్కసారైనా ప్రతిపక్షాలను పిలిచి ఎందుకు చర్చించలేకపోయారంటూ ఆయన నిలదీశారు. 
 
కాగా ఏప్రిల్ 21న కాంగ్రెస్ సహా బీజేపీయేతర పార్టీలతో తాను సమావేశం నిర్వహించనున్నాననీ... ప్రత్యమ్నాయ రాజకీయ వేదిక కోసం చర్చిస్తానని ఆయన గురువారమే ప్రకటించారు. మరో బీజేపీ అసమ్మతి నేత శతృఘ్ను సిన్హాతో కలిసి 'రాష్ట్ర మంచ్' పేరుతో ఈ సమావేశం జరుగుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మన్యం ధీరుడు.. సీతారామరాజు చిత్రం ఎలా వుందంటే.. రివ్యూ

చిరంజీవికి అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి అవార్డ్ ప్రకటించిన నాగార్జున

జయం రవి కాపురంలో చిచ్చుపెట్టిన బెంగుళూరు సింగర్?

ఫియర్ ద్వారా ఆ లిస్టులో ఇండియా పేరు చూసినప్పుడు గర్వంగా అనిపించింది: దర్శకురాలు హరిత

ప్లీజ్ ... నో పాలిటిక్స్ : రజనీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తింటే ప్రయోజనాలు ఏమిటి?

బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్న 7 ఏళ్ల బాలుడికి అమెరికన్ ఆంకాలజీ విజయవంతంగా చికిత్స

పీసీఓఎస్ అవగాహన మాసం: సహజసిద్ధంగా పీసీఓఎస్ నిర్వహణకు చిట్కాలు

యూఎస్ పోలో ఆసన్‌తో కలిసి శ్రీ సవాయి పద్మనాభ్ సింగ్ కలెక్షన్

మణిపాల్ హాస్పిటల్‌కు ఎన్ఏబీహెచ్ డిజిటల్ హెల్త్ అక్రిడిటేషన్-గోల్డ్ లెవెల్

తర్వాతి కథనం
Show comments