Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేంద్రం కీలక నిర్ణయం.. ఏడాది పాటు వర్క్ ఫ్రమ్ హోమ్

Webdunia
బుధవారం, 20 జులై 2022 (21:24 IST)
కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న సంస్థల్లో వర్క్‌ ఫ్రం హోంపై కొత్త నిబంధనలను మంగళవారం ప్రకటించింది కేంద్ర వాణిజ్య శాఖ. స్పెషల్‌ ఎకనామిక్‌ జోన్‌ యూనిట్‌లో గరిష్ఠంగా ఏడాది పాటు వర్క్‌ ఫ్రం హోం కల్పించేందుకు వీలు కల్పించింది. అలాగే గరిష్ఠంగా 50 శాతం మంది ఉద్యోగుల వరకు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.
 
వర్క్‌ ఫ్రం హోం అవకాశాన్ని కల్పించేందుకు 'స్పెషల్‌ ఎకనామిక్‌ జోన్‌ 2006'లోకి కొత్త నిబంధన 43ఏను తీసుకొచ్చింది కేంద్రం. ఉద్యోగుల నుంచి వస్తున్న వినతుల మేరకు సెజ్‌ల కోసం ఈ కొత్త మార్గదర్శకాలను జారీ చేసినట్లు కేంద్రం తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్‌ వెల్లడించింది.  
 
ఫలితంగా గరిష్ఠంగా ఏడాది పాటు మాత్రమే వర్క్‌ ఫ్రం హోం అనుమతిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఇంటి నుంచే పని చేసేందుకు అవసరమైన సామగ్రి, ఇంటర్‌నెట్‌ సౌకర్యాలను సెజ్‌ యూనిట్లు అందిస్తాయని పేర్కొంది. సంస్థ అనుమతితో ఆయా సామగ్రిని ఇంటికి తీసుకెళ్లవచ్చని తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments