శబరిమల ఎంట్రీ : మహిళల ప్రవేశం రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ

ప్రసిద్ధ శబరిమల అయ్యప్పస్వామి ఆలయంలోకి మహిళల ప్రవేశంపై విచారణను ముగ్గురు సభ్యుల ధర్మాసనం రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేసింది. ప్రస్తుతం ఆలయంలోకి మహిళలకు ప్రవేశం లేదు.

Webdunia
శుక్రవారం, 13 అక్టోబరు 2017 (14:36 IST)
ప్రసిద్ధ శబరిమల అయ్యప్పస్వామి ఆలయంలోకి మహిళల ప్రవేశంపై విచారణను ముగ్గురు సభ్యుల ధర్మాసనం రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేసింది. ప్రస్తుతం ఆలయంలోకి మహిళలకు ప్రవేశం లేదు. దీనిపై దాఖలైన ప్రజాప్రయోజనాల వ్యాజ్యంపై విచారణ చేపట్టిన ప్రధాన న్యాయమూర్తి మిశ్రాతో కూడిన జడ్జిల బెంచ్... రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేసింది. 
 
కేసుకు సంబంధించిన కొన్ని ప్రధాన అంశాలపై సందేహాలను లేవనెత్తింది. ప్రస్తుతం శబరిమల ఆలయంలోకి 10 ఏళ్ల లోపు, 50ఏళ్ల పైబడిన మహిళలకు ప్రవేశం ఉంది. పదేళ్ల నుంచి 50 ఏళ్ల వయస్సు ఉన్న స్త్రీలకు నిషేధం ఉంది. 
 
రాజ్యాంగం ప్రకారం ఇది హక్కులను కాలయాటమే అని గతంలోనే సుప్రీంకోర్టు శబరిమల ఆలయ బోర్డును ప్రశ్నించింది. ఈ కేసు మత విశ్వాసానికి, రాజ్యాంగ హక్కులకు ముడిపడి ఉండటంతో.. కేసును రాజ్యాంగ ధర్మాసనానికి త్రిసభ్య బెంచ్ బదిలీ చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram Charan : పెద్ది షూటింగ్ కోసం శ్రీలంకకు బయలుదేరిన రామ్ చరణ్

Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఆహ్వానించిన నారా రోహిత్

Heba Patel: పోస్ట్ ప్రొడక్షన్ ల్లో అనిరుధ్, హెబా పటేల్ మారియో

Ratika: రతిక ప్రధాన పాత్రలో ఎక్స్ వై డిఫరెంట్ పోస్టర్‌

Spirit : ప్రభాస్.. స్పిరిట్ నుంచి సౌండ్ స్టోరీ ప్రోమో - రవితేజ, త్రివిక్రమ్ వారసులు ఎంట్రీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

తర్వాతి కథనం
Show comments