Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇకపై మెట్రోలో మహిళలు పెప్పర్ స్ప్రే తీసుకెళ్లొచ్చు

Webdunia
బుధవారం, 4 డిశెంబరు 2019 (06:15 IST)
మహిళలపై దాడులు పెరిగిపోతున్న నేపథ్యంలో బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై మహిళలు మెట్రోలో ప్రయాణించేటప్పుడు భద్రత కోసం తమ వెంట పెప్పర్ స్ప్రే తీసుకెళోచ్చని ఆదేశాలు జారీచేసింది.

ఇప్పటి వరకూ అక్కడి మెట్రో రైళ్లలో పెప్పర్ స్ప్రేలను అనుమతించేవారు కాదు. వీటికి త్వరగా నిప్పంటుకునే స్వభావం ఉండటంతో వీటిపై నిషేధం విధించారు.
 
ప్రయాణికులెవరి వద్దనైనా పెప్పర్ స్ర్పేలు దొరికితే వాటిని సిబ్బంది వెంటనే సీజ్ చేసేవారు. దీనిపై గతంలో అనేక సార్లు విమర్శలు వెల్లువెత్తాయి. అయితే..ఇటీవల మహిళలపై పెరుగుతున్న దాడులు, హైదరాబాద్‌ డాక్టర్ దిశా హత్యాచారం వంటి ఘటనల నేపథ్యంలో ‘పెప్పర్ స్ప్రేలపై నిషేధం’ మరోసారి తెరపైకి వచ్చింది.

దీనిపై చర్చించిన మెట్రో ఉన్నతాధికారులు.. మహిళల భద్రత దృష్ట్యా బెంగళూరు మెట్రో రైళ్లలో పెప్పర్ స్ప్రేలను అనుమతిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Jwala Gutta: గుండె జారి గల్లంతయ్యిందేలో ఐటమ్ సాంగ్‌తో ఇబ్బంది పడ్డాను.. జ్వాలా గుత్తా

Keerthy Suresh సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన కీర్తి సురేష్

Nag Ashwin: నాని, విజయ్ దేవరకొండ కాంబో సినిమా, కల్కి 2 గురించి నాగ్ అశ్విన్ ఏమన్నాడంటే

రొమాంటిక్ థ్రిల్లర్ గా కిల్లర్ ఆర్టిస్ట్ సినిమా: ప్రొడ్యూసర్ జేమ్స్ వాట్ కొమ్ము

Parthiban : నటి సీత నాకు లైఫ్ ఇచ్చిందంటున్న పార్తీబన్, తెలుగులో రీ ఎంట్రీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Banana: మహిళలు రోజూ ఓ అరటి పండు తీసుకుంటే.. అందం మీ సొంతం

అమెరికా తెలుగు సంబరాలు: తెలుగు రాష్ట్రాల సీఎంలకు నాట్స్ ఆహ్వానం

గర్భధారణ సమయంలో ఏయే పదార్థాలు తినకూడదు?

Pomegranate Juice: మహిళలూ.. బరువు స్పీడ్‌గా తగ్గాలంటే.. రోజూ గ్లాసుడు దానిమ్మ రసం తాగండి..

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments