ఇకపై మెట్రోలో మహిళలు పెప్పర్ స్ప్రే తీసుకెళ్లొచ్చు

Webdunia
బుధవారం, 4 డిశెంబరు 2019 (06:15 IST)
మహిళలపై దాడులు పెరిగిపోతున్న నేపథ్యంలో బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై మహిళలు మెట్రోలో ప్రయాణించేటప్పుడు భద్రత కోసం తమ వెంట పెప్పర్ స్ప్రే తీసుకెళోచ్చని ఆదేశాలు జారీచేసింది.

ఇప్పటి వరకూ అక్కడి మెట్రో రైళ్లలో పెప్పర్ స్ప్రేలను అనుమతించేవారు కాదు. వీటికి త్వరగా నిప్పంటుకునే స్వభావం ఉండటంతో వీటిపై నిషేధం విధించారు.
 
ప్రయాణికులెవరి వద్దనైనా పెప్పర్ స్ర్పేలు దొరికితే వాటిని సిబ్బంది వెంటనే సీజ్ చేసేవారు. దీనిపై గతంలో అనేక సార్లు విమర్శలు వెల్లువెత్తాయి. అయితే..ఇటీవల మహిళలపై పెరుగుతున్న దాడులు, హైదరాబాద్‌ డాక్టర్ దిశా హత్యాచారం వంటి ఘటనల నేపథ్యంలో ‘పెప్పర్ స్ప్రేలపై నిషేధం’ మరోసారి తెరపైకి వచ్చింది.

దీనిపై చర్చించిన మెట్రో ఉన్నతాధికారులు.. మహిళల భద్రత దృష్ట్యా బెంగళూరు మెట్రో రైళ్లలో పెప్పర్ స్ప్రేలను అనుమతిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NC24: నాగ చైతన్య, మీనాక్షి చౌదరి చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ రాబోతోంది

Bhagyashree Borse: అరుంధతి వంటి క్యారెక్టర్స్ చాలా ఇష్టం : భాగ్యశ్రీ బోర్సే

సుడిగాలి సుధీర్ గోట్ దర్శకుడుపై నటి దివ్యభారతి ఆరోపణ

Priyadarshi: నాకేం స్టైల్ లేదు, కొత్తగా చేస్తేనే అది మన స్టైల్ : ప్రియదర్శి

అఖిల్ మరో దేవరకొండ.. తేజస్వినీలో సాయి పల్లవి కనిపించింది : వేణు ఊడుగుల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments