Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫోన్‌ను లాక్కున్న భర్త... కరెంట్ షాకిచ్చిన భార్య.. కుమారుడికి కూడా..

సెల్వి
శుక్రవారం, 31 మే 2024 (14:13 IST)
తన భర్త మహిళ ఫోనును ఎత్తుకెళ్లాడనే కోపంతో భర్తకు కరెంట్ షాకిచ్చింది. ఫోనులో ఎక్కువ సమయం గడుపుతున్న భార్య ఫోనును లాక్కున్నాడనే కోపంతో.. 33 ఏళ్ల మహిళ భర్తకు మత్తుమందు ఇచ్చి మంచానికి కట్టేసింది. ఆమె అతడిని కొట్టి కరెంటు షాక్ ఇచ్చింది. వారి 14 ఏళ్ల కుమారుడు కూడా తన తండ్రిని కాపాడే క్రమంలో కరెంట్ షాకుకు గురయ్యాడు. 
 
ఈ ఘటనలో భర్త ప్రదీప్ సింగ్ సైఫాయి మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతున్నాడని పోలీసులు తెలిపారు. 2007లో ఔరయ్యకు చెందిన దివాన్ సింగ్ కుమార్తె బేబీ యాదవ్‌ను సింగ్ వివాహం చేసుకున్నాడు.  కానీ తన భార్య ఫోనులోనే గంటలు గంటలు గడిపేదని.. ఇందుకు అభ్యంతరం వ్యక్తం చేయడంతో కరెంట్ షాక్ ఇచ్చిందని పోలీసులు బాధితుడు తెలియజేశాడు. ఇంకా క్రికెట్ బ్యాటుతో పదే పదే కొట్టిందని వాపోయాడు. ఈ కేసుపై దర్యాప్తు కొనసాగుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తొలి చిత్రానికి సంతకం చేసిన మత్తుకళ్ల మోనాలిసా (Video)

చేసిన షూటింగ్ అంతా డస్ట్ బిన్ లో వేసిన హీరో?

జీవా, అర్జున్ సర్జా - అగత్యా రిలీజ్ డేట్ పోస్ట్‌పోన్

ప్రభాస్ భారీ యాక్షన్ సీన్స్ క్రియేటివ్ గా ఎలా చేస్తున్నాడో తెలుసా?

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర రిలీజ్ వాయిదాకు కారణం?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వళ్లు వేడిబడింది, జ్వరం వచ్చిందేమో? ఎంత ఉష్ణోగ్రత వుంటే జ్వరం?

జలుబు, దగ్గుకి అల్లంతో పెరటి వైద్యం

టీలు, కాఫీలకు బదులు ఈ జావ తాగరాదూ?

86 ఏళ్ల వృద్ధుడిలో మింగే రుగ్మతను విజయవంతంగా పరిష్కరించిన విజయవాడ మణిపాల్ హాస్పిటల్

శీతాకాలం సీజనల్ వ్యాధులను అడ్డుకునే ఆహారం ఏమిటి?

తర్వాతి కథనం
Show comments