Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫోన్‌ను లాక్కున్న భర్త... కరెంట్ షాకిచ్చిన భార్య.. కుమారుడికి కూడా..

సెల్వి
శుక్రవారం, 31 మే 2024 (14:13 IST)
తన భర్త మహిళ ఫోనును ఎత్తుకెళ్లాడనే కోపంతో భర్తకు కరెంట్ షాకిచ్చింది. ఫోనులో ఎక్కువ సమయం గడుపుతున్న భార్య ఫోనును లాక్కున్నాడనే కోపంతో.. 33 ఏళ్ల మహిళ భర్తకు మత్తుమందు ఇచ్చి మంచానికి కట్టేసింది. ఆమె అతడిని కొట్టి కరెంటు షాక్ ఇచ్చింది. వారి 14 ఏళ్ల కుమారుడు కూడా తన తండ్రిని కాపాడే క్రమంలో కరెంట్ షాకుకు గురయ్యాడు. 
 
ఈ ఘటనలో భర్త ప్రదీప్ సింగ్ సైఫాయి మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతున్నాడని పోలీసులు తెలిపారు. 2007లో ఔరయ్యకు చెందిన దివాన్ సింగ్ కుమార్తె బేబీ యాదవ్‌ను సింగ్ వివాహం చేసుకున్నాడు.  కానీ తన భార్య ఫోనులోనే గంటలు గంటలు గడిపేదని.. ఇందుకు అభ్యంతరం వ్యక్తం చేయడంతో కరెంట్ షాక్ ఇచ్చిందని పోలీసులు బాధితుడు తెలియజేశాడు. ఇంకా క్రికెట్ బ్యాటుతో పదే పదే కొట్టిందని వాపోయాడు. ఈ కేసుపై దర్యాప్తు కొనసాగుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments