Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రైవేట్ బైక్ ట్యాక్సీలో ప్రయాణించిన మహిళ.. కిందపడి మృతి

Webdunia
సోమవారం, 8 మే 2023 (09:21 IST)
ప్రైవేట్ బైక్ ట్యాక్సీలో ప్రయాణించిన ఓ మహిళ కిందపడి ప్రాణాలు కోల్పోయిన ఘటన చెన్నైలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. చెన్నైకి చెందిన సేవిక (39) అనే మహిళ పుట్టినరోజు సందర్భంగా బంధువుల ఇంటికి బైకు ట్యాక్సీలో బయల్దేరింది. అప్పుడు ఆయన ప్రయాణిస్తున్న బైక్ టాక్సీ అకస్మాత్తుగా లారీని ఢీకొని ప్రమాదానికి గురైంది.
 
ఈ ప్రమాదంలో తీవ్రగాయాలకు గురైన మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. బైక్ రైడర్ గాయాలతో బయటపడ్డాడని, ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని సమాచారం. అనుమతి లేకుండా ప్రైవేట్ బైక్ ట్యాక్సీ సేవలను అందిస్తున్నందున, వెంటనే ప్రైవేట్ బైక్ టాక్సీ సేవలను నిలిపివేయాలనే డిమాండ్ వుంది. 

సంబంధిత వార్తలు

ఎన్టీఆర్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఎన్టీఆర్ నీల్’ వ‌ర్కింగ్ టైటిల్‌తో చిత్రం ప్రకటన

2024 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో తెనాలి అమ్మాయి..

మూడు డిఫరెంట్ వేరియేషన్స్ తో అజిత్ కుమార్ ద్విభాషా చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ

ఎన్టీఆర్ ‘దేవర’ నుంచి అనిరుద్ సారథ్యంలో ఫియర్ సాంగ్’ న్యూ లుక్ విడుదల

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments