Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏడాది కుమార్తెతో కలిసి బావిలో దూకేసిన మహిళ.. ఎందుకంటే?

సెల్వి
మంగళవారం, 22 అక్టోబరు 2024 (16:32 IST)
ఆధునికత పెరిగినా.. మహిళలపై జరుగుతున్న అకృత్యాలు మాత్రం తగ్గట్లేదు. ఒకవైపు అత్యాచారాలు, వేధింపులు... మరోవైపు గృహహింస.. వరకట్న వేధింపుల కారణంగా మహిళలు ఇబ్బందులు ఎదుర్కొంటారు. 
 
తాజాగా మధ్యప్రదేశ్‌లోని ఉమారియా జిల్లాలో 26 ఏళ్ల మహిళ తన ఏడాది కుమార్తెతో కలిసి బావిలో దూకి మృతి చెందినట్లు పోలీసులు మంగళవారం తెలిపారు. ఈ సంఘటన ఇంద్వార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చాన్సురా గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. 
 
తన భర్త, అత్తమామలు తనను వేధించారని మహిళ తల్లిదండ్రులు ఆరోపించగా, విచారణ తర్వాతే కారణం తెలుస్తుందని పోలీసులు తెలిపారు. 2017లో వివాహం చేసుకున్న శకున్ యాదవ్ సోమవారం తన మైనర్ కుమార్తెతో కలిసి గ్రామంలోని బావిలో దూకినట్లు ఇంద్వార్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ ఎస్‌ఎన్ ప్రజాపతి తెలిపారు. 
 
తన భర్త, అత్తమామల వేధింపుల వల్లే ఈ దారుణానికి ఒడిగట్టిందని మహిళ తల్లిదండ్రులు ఆరోపించారు. విచారణ జరుగుతోందని, విచారణ తర్వాత కారణం తెలుస్తుందని పోలీసు అధికారి తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన నారాయణ మూర్తి

కలర్ ఫొటో, బేబి మేకర్స్ కొత్త సినిమా టైటిల్, గ్లింప్స్ రిలీజ్

CM: కృష్ణ గారి జయంతినాడు గుర్తుచేసుకున్న చంద్రబాబు

Gaddar Awards: తెలంగాణ గద్దర్ అవార్డులు-మొత్తానికి పప్పు బెల్లాలు పంచిపెట్టారు..

Nagababu: నిహారిక కొణిదెల తొలి చిత్రానికి గద్దర్ అవార్డ్.. నాగబాబు హర్షం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments