Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్తతో 55 రోజులు.. అయినా ప్రియుడే కావాలంటూ.. అత్త కళ్లముందే..?

Webdunia
సోమవారం, 13 సెప్టెంబరు 2021 (22:29 IST)
woman
వివాహేతర సంబంధాలు పెరిగిపోతున్న వేళ ప్రేమ కోసం పెళ్లైనా సరే ఓ యువతి ప్రియుడి వెంట వెళ్ళిపోయింది. ఈ ఘటన బర్మార్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బర్మార్‌కు చెందిన పంకజ్‌‌కు పూజ అనే యువతితో 55 రోజుల క్రితం వివాహం జరిగింది. 
 
పూజ పెళ్లయి 2 నెలలు కూడా కాకముందే భర్తకు గుడ్‌ బై చెప్పి తన ప్రియుడితో వెళ్లిపోయింది. పూజకు పంకజ్‌‌తో పెద్దలు బలవంతంగా రెండో పెళ్లి చేశారని తెలిసింది. అప్పటికే ఆమె ఓ యువకుడిని ప్రేమించిందని, అతనితో పెళ్లికి కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదని తెలిసింది. 
 
దీంతో పూజ, ఆమె ప్రియుడు ఇంట్లో నుంచి వెళ్లిపోయి ప్రేమ పెళ్లి చేసుకోగా.. ఆమె కుటుంబ సభ్యులు ఇద్దరూ ఎక్కడ ఉన్నారో కనుక్కుని పూజను ఆమె ప్రియుడి నుంచి విడదీసి ఆమెను ఇంటికి తీసుకెళ్లారు. ఆ సమయంలోనే పంకజ్‌తో వివాహం చేశారు. పూజ ప్రేమ పెళ్లి గురించి దాచి ఈ పెళ్లి చేశారు.
 
అయితే ప్రియుడిని మర్చిపోలేకపోయిన పూజ భర్తను భరిస్తూ 55 రోజులు కాపురం చేసింది. ఇక తన వల్ల కాదని, తనను తీసుకెళ్లిపోవాలని పూజ తన ప్రియుడికి సమాచారం అందించింది. పూజ తన అత్త కళ్ల ముందే ప్రియుడితో కలిసి వెళ్లిపోయింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments