Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీచ్ రిసార్ట్‌ విహారయాత్ర... స్విమ్మింగ్ పూల్‌లో మునిగి మహిళలు మృతి (video)

సెల్వి
సోమవారం, 18 నవంబరు 2024 (15:21 IST)
swimming pool
కర్ణాటకలోని మంగళూరులోని బీచ్ రిసార్ట్‌కు విహారయాత్రకు వెళ్లిన ముగ్గురు మహిళలు, 20 ఏళ్లలోపు వారు ఈరోజు రిసార్ట్ స్విమ్మింగ్ పూల్‌లో మునిగిపోవడంతో విషాదకరమైన మలుపు తిరిగింది. ఈ ఘటన మొత్తం సీసీటీవీలో రికార్డయింది. 
 
మైసూరుకు చెందిన నిషిత ఎండి (21), పార్వతి ఎస్ (20), కీర్తన ఎన్ (21) ఇంజినీరింగ్ చివరి సంవత్సరం విద్యార్థులు మంగళూరులోని "వాజ్కో" బీచ్ రిసార్ట్‌లో విహారయాత్రకు వెళ్లారు. ఈత తెలియకపోయినా కొలనులోకి దిగాలని నిర్ణయించుకున్నారు. 
 
అయితే ఇద్దరు మహిళలు నీటిలో మునిగిపోయారు. మూడో మహిళ కాపాడే క్రమంలో ఆమె కూడా నీటిలో మునిగిపోయింది. వారి మృతదేహాలను రిసార్ట్ సిబ్బంది గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన జరిగిన సమయంలో కొలను దగ్గర లైఫ్‌గార్డ్ లేడని, పూల్ లోతును ఎక్కడా పేర్కొనలేదని పోలీసులు తెలిపారు. 
 
సంఘటన జరిగిన సమయంలో కొలను దగ్గర లైఫ్‌గార్డ్ లేడని, పూల్ లోతును ఎక్కడా పేర్కొనలేదని పోలీసులు తెలిపారు. రిసార్ట్‌లో భద్రతా లోపాలున్నాయని, కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్న 'హరిహర వీరమల్లు'

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments