Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోడ్డుపై మహిళ ప్రసవం.. కారణం తెలిస్తే అవాక్కవుతారు..?

Webdunia
ఆదివారం, 30 అక్టోబరు 2022 (11:37 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓ మహిళ రోడ్డు పక్కన ప్రసవించింది. ఈ ఘటన రాష్ట్రంలోని పన్నా జిల్లాలో జరిగింది. నిండు గర్భిణిని ప్రసవం కోసం అంబులెన్స్‌లో తీసుకెళుతుండగా అంబులెన్స్‌లో ఇంధన్ అయిపోయింది. దీంతో ఆ రోడ్డుపక్కనే మహిళకు ఆరోగ్య కార్యకర్తలు ప్రసవం చేశారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, పన్నా జిల్లాలోని బనౌలీలోని షానగర్‌కు చెందిన రేష్మా నిండు గర్భిణి. శుక్రవారం రాత్రి పురిటి నొప్పులు మొదలుకావడంతో కుటుంబ సభ్యులు ఆమెను 108 అంబులెన్స్‌లో ఆస్పత్రికి తీసుకెళుతున్నారు. 
 
అయితే, కొంతదూరం వెళ్లిన తర్వాత అంబులెన్స్‌‍లో డీజిల్ ఆగిపోయింది. రేష్మ ఏ క్షణంలోనే ప్రసవించే పరిస్థితి ఉండటంతో మరోమార్గం లేక రోడ్డుపక్కనే చీకట్లోనే ఆరోగ్య కార్యకర్తలు ఆమెకు ప్రసవం చేశారు. దీనికి సంభంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments