Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళా కానిస్టేబుల్‌పై దాడి.. రైల్వే ఏం చేస్తోంది.. కోర్టు సీరియస్

Webdunia
మంగళవారం, 5 సెప్టెంబరు 2023 (15:32 IST)
రైలులో మహిళా కానిస్టేబుల్‌పై దాడి జరిగింది. ఈ ఘటనపై రైల్వేశాఖపై అలహాబాద్ కోర్ట్ సీరియస్ అయ్యింది. విధి నిర్వహణలో విఫలమైనందుకు రైల్వేను హైకోర్టు తప్పుబట్టింది. సరయూ ఎక్స్‌ప్రెస్‌లో ఒక మహిళా కానిస్టేబుల్‌పై దాడి జరిగింది. ఆమె రక్తపు మడుగులో పడి వుండటంపై అలహాబాద్ హైకోర్టు సోమవారం రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
 
ఆగస్ట్ 30న అయోధ్య స్టేషన్‌లో సరయూ ఎక్స్‌ప్రెస్‌లోని రైలు కంపార్ట్‌మెంట్‌లో అపస్మారక స్థితిలో ఉన్న మహిళా కానిస్టేబుల్, ఎవరనేదానిని ఇంకా గుర్తించలేదు. ఆమె ముఖంపై పదునైన ఆయుధంతో దాడి చేయగా, ఆమె పుర్రెకు రెండు పగుళ్లు వచ్చాయి. ఆమెను లక్నోలోని కెజిఎంసి ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందని జిఆర్‌పి తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments