Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళా కానిస్టేబుల్‌పై దాడి.. రైల్వే ఏం చేస్తోంది.. కోర్టు సీరియస్

Webdunia
మంగళవారం, 5 సెప్టెంబరు 2023 (15:32 IST)
రైలులో మహిళా కానిస్టేబుల్‌పై దాడి జరిగింది. ఈ ఘటనపై రైల్వేశాఖపై అలహాబాద్ కోర్ట్ సీరియస్ అయ్యింది. విధి నిర్వహణలో విఫలమైనందుకు రైల్వేను హైకోర్టు తప్పుబట్టింది. సరయూ ఎక్స్‌ప్రెస్‌లో ఒక మహిళా కానిస్టేబుల్‌పై దాడి జరిగింది. ఆమె రక్తపు మడుగులో పడి వుండటంపై అలహాబాద్ హైకోర్టు సోమవారం రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
 
ఆగస్ట్ 30న అయోధ్య స్టేషన్‌లో సరయూ ఎక్స్‌ప్రెస్‌లోని రైలు కంపార్ట్‌మెంట్‌లో అపస్మారక స్థితిలో ఉన్న మహిళా కానిస్టేబుల్, ఎవరనేదానిని ఇంకా గుర్తించలేదు. ఆమె ముఖంపై పదునైన ఆయుధంతో దాడి చేయగా, ఆమె పుర్రెకు రెండు పగుళ్లు వచ్చాయి. ఆమెను లక్నోలోని కెజిఎంసి ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందని జిఆర్‌పి తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా ఎక్స్ ఖాతా హ్యాక్ రికవరీ అయింది... : శ్రేయా ఘోషల్ (Video)

హీరోయిన్ శ్రీలీలకు చేదుఅనుభవం - చేయిపట్టుకుని లాగిన అకతాయిలు (Video)

జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు మాతృవియోగం..

శ్రద్ధా కపూర్ అచ్చం దెయ్యంలానే నవ్వింది... అందుకే ఎంపిక చేశాం...

"ఏదైనా నేల మీద ఉన్నపుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్ళీ" అంటున్న చెర్రీ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments