మహిళా కానిస్టేబుల్‌పై దాడి.. రైల్వే ఏం చేస్తోంది.. కోర్టు సీరియస్

Webdunia
మంగళవారం, 5 సెప్టెంబరు 2023 (15:32 IST)
రైలులో మహిళా కానిస్టేబుల్‌పై దాడి జరిగింది. ఈ ఘటనపై రైల్వేశాఖపై అలహాబాద్ కోర్ట్ సీరియస్ అయ్యింది. విధి నిర్వహణలో విఫలమైనందుకు రైల్వేను హైకోర్టు తప్పుబట్టింది. సరయూ ఎక్స్‌ప్రెస్‌లో ఒక మహిళా కానిస్టేబుల్‌పై దాడి జరిగింది. ఆమె రక్తపు మడుగులో పడి వుండటంపై అలహాబాద్ హైకోర్టు సోమవారం రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
 
ఆగస్ట్ 30న అయోధ్య స్టేషన్‌లో సరయూ ఎక్స్‌ప్రెస్‌లోని రైలు కంపార్ట్‌మెంట్‌లో అపస్మారక స్థితిలో ఉన్న మహిళా కానిస్టేబుల్, ఎవరనేదానిని ఇంకా గుర్తించలేదు. ఆమె ముఖంపై పదునైన ఆయుధంతో దాడి చేయగా, ఆమె పుర్రెకు రెండు పగుళ్లు వచ్చాయి. ఆమెను లక్నోలోని కెజిఎంసి ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందని జిఆర్‌పి తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

చిరంజీవిని శ్రీనివాస కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానించిన వంశీ కృష్ణ

Anaswara Rajan: ఛాంపియన్ నుంచి చంద్రకళగా అనస్వర రాజన్ గ్లింప్స్ రిలీజ్

Bunny Vas: ఐ బొమ్మ రవి సపోర్టర్లపై బన్నీ వాస్ ఎదురుదాడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments