Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేరళ రైలులో వైద్యురాలిని కాటేసిన పాము.. ఆమెకు ఏమైందంటే?

సెల్వి
మంగళవారం, 28 మే 2024 (15:54 IST)
మంగళవారం కేరళలోని నిలంబూరు నుంచి షోర్నూర్ వైపు వెళ్తున్న ప్యాసింజర్ రైలులో 25 ఏళ్ల మహిళ పాము కాటుకు గురైంది. ఆయుర్వేద వైద్యురాలు గాయత్రి అనే ప్రయాణికురాలు వల్లపుజ స్టేషన్‌లో రైలు దిగింది. అక్కడే పాముకాటు వేయడంతో గాయత్రి స్టేషన్‌లోని వ్యక్తులను సహాయం కోరింది. వారి సాయంతో ఆసుపత్రికి తరలించారు. 
 
రైలులోని ప్రయాణికులు సీటు కింద పామును గుర్తించినట్లు తెలిపారు. వల్లపుజా ఆసుపత్రిలో వైద్య సిబ్బంది ఎవరూ లేకపోవడంతో, ఆమెను పెరింతల్‌మన్నలోని మరో ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఇప్పుడు ఆమె వైద్యుల పరిశీలనలో ఉన్నారు. రైలు షోర్నూర్‌కు చేరుకోగానే రైల్వే అధికారులు తనిఖీలు చేయగా ఆ పాము కనిపించలేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments