Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరదలిపై బావ యాసిడ్ దాడి.. కారణం ఏంటంటే?

Webdunia
ఆదివారం, 26 జనవరి 2020 (15:37 IST)
మరదలిపై బావ యాసిడ్ దాడి చేసిన ఘటన మంగుళూరులో జరిగింది. దక్షిణ కన్నడ జిల్లాలోని కడబాకు చెందిన స్వప్న, జయానంద కొట్టరీ మధ్య ఆర్థిక, ఆస్తుల వివాదం నడుస్తుంది. వీరిద్దరూ వరుసకు బావా మరదళ్లు. 
 
వివాదం మనసులో పెట్టుకున్న జయానంద.. స్వప్పపై యాసిడ్ దాడి చేశాడు. ఈ దాడిలో స్వప్ప ముఖానికి గాయలయ్యాయి. స్వప్పతో పాటు ఆమె మూడెళ్ల కుమార్తె కూడా గాయపడింది. వెంటనే వారిద్దరిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. 
 
ప్రస్తుతం స్వప్న, ఆమె కూతురు ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. స్వప్ప ఫిర్యాదు మేరకు కడబా పోలీసులు కేసు నమోదు చేసి.. నిందితుడు జయానందను అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments