Webdunia - Bharat's app for daily news and videos

Install App

చేతబడి చేస్తుందని.. వివస్త్రను చేశారు.. ఊరంతా తిప్పారు..

Webdunia
మంగళవారం, 5 ఫిబ్రవరి 2019 (16:52 IST)
ఆధునిక యుగంలో మూఢ నమ్మకాలపై ఇంకా మోజు తీరని వారున్నారు. మన దేశంలో ఇప్పటికీ చేతబడి వంటి వాటిపై నమ్మకాలున్నాయి. చేతబడులను అడ్డంగా పెట్టుకుని హత్యలు, అరాచకాలు జరుగుతున్నాయి. తాజాగా జార్ఖండ్‌లో ఇలాంటి ఘటన చోటుచేసుకుంది. 50 ఏళ్ల మహిళ చేతబడి చేయడం వల్లే ఆ గ్రామంలో ఓ వ్యక్తి చనిపోయాడని నమ్మారు. 
 
ఊరంతా ఏకమై.. చేతబడి చేస్తున్న మహిళగా అభియోగాలు ఎదుర్కొన్న మహిళను చుట్టుముట్టారు. తానేపాపం చేయలేదని మొత్తుకున్నా.. చేతబడులు తెలియవని చెప్పిని ఒప్పుకోలేదు. ఆమెపైకి ఉరికారు. గ్రామ ప్రజలందరూ ఒక్కటై... ఆమె వేసుకున్న వస్త్రాల్ని లాగేశారు. ఊరి మధ్యలో అందరూ చూస్తుండగా... ఆమెను వివస్త్రను చేశారు. 
 
నగ్నంగా ఊరంతా తిప్పారు. ఆమె కూతురినీ, ఆమె కోడలిని చితకబాదారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు.. ఏడుగురిని అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం