Webdunia - Bharat's app for daily news and videos

Install App

తల్లీతో పాటు ఆరేళ్ళ కుమార్తెపై అత్యాచారం.... ఎక్కడ?

Webdunia
సోమవారం, 27 జూన్ 2022 (17:44 IST)
దేశంలో మహిళలకు ఏమాత్రం భద్రత లేకుండా పోతుంది. బహిరంగ ప్రదేశాల్లోనేకాకుండా, తమ గృహాల్లో కూడా వారికి రక్షణ కరువైంది. తాజాగా ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హరిద్వార్‌ సమీపంలోని రూర్కీలో ఓ మహిళతో పాటు ఆమె కుమార్తెపై అత్యాచారం జరిగింది. ఇక్కడ కూడా హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్ తరహాలోనే కారులో అత్యాచార దారుణానికి ఒడిగట్టారు. 
 
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు, రూర్కీకి చెందిన ఓ మహిళ తన ఆరేళ్ళ కుమార్తెను తీసుకుని రాత్రివేళ పిరాన్ కిలియార్ నుంచి ఇంటికి బయలుదేరింది. మార్గమధ్యంలో ఓ కారు డ్రైవర్ సోను కాపు ఆపివారికి లిఫ్టు ఇచ్చాడు. కొంతదూరం వెళ్లిన తర్వాత వారి స్నేహితులు కూడా కారు ఎక్కారు.
 
ఆ తర్వాత మహిళతో పాటు ఆరేళ్ళ చిన్నారిపై ఆ కామాంధులు అత్యాచారానికి పాల్పడ్డారు. అత్యాచారం తర్వాత తల్లీకుమార్తెలను దుండగులు కారు వద్ద పడేశారు. ఆ తర్వాత బాధిత మహిళ అర్థరాత్రి సమయంలో సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు చేరుకుని జరిగిన ఘటన గురించి వివరించింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు కామాంధుల కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: రామ్ చరణ్, కార్తీలతో సినిమాలు చేయనున్న సమంత

War 2 review : దేశం కోసం పనిచేసే రా ఏజెంట్ల కథతో వార్ 2 రివ్యూ

Coolie Review: రొటీన్ యాక్షన్ డ్రామాగా రజనీకాంత్ కూలీ రివ్యూ రిపోర్ట్

Shah Rukh Khan: డూప్ షారూఖ్ లుక్ అదుర్స్: బ్రౌన్ టీ-షర్ట్ మీద డెనిమ్ జాకెట్ ధరించి? (video)

తగ్గెదేలే అంటూ పుష్ప 2 పాటకు డాన్స్ చేసిన బాలక్రిష్ణ, అల్లు అరవింద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments