Webdunia - Bharat's app for daily news and videos

Install App

అరగంటలోనే కరోనా పరీక్షల రిజల్ట్

Webdunia
శనివారం, 4 ఏప్రియల్ 2020 (07:32 IST)
కరోనా కేసులు భారీగా పెరుగుతున్న పరిస్థితుల దృష్ట్యా హాట్​స్పాట్లలో ఈ విధానాన్ని అమలు చేయాలని, ఇలా చేస్తే 15-30 నిమిషాల్లోనే కరోనా ఉందో లేదో తెలుస్తుందని భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్)​  స్పష్టం చేసింది.

వైరస్ నిర్ధారణకు యాంటీబాడీ రక్త పరీక్షలు నిర్వహించాలని అధికారులకు సూచించింది. కొవిడ్​-19 కేసులు వేగంగా పెరుగుతున్న 42 హాట్​స్పాట్​ ప్రాంతాల్లో ఈ విధానాన్ని అమలు చేయాలని నిర్దేశించింది.

ప్రస్తుతం దేశంలో ఆరోగ్య సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో జాతీయ టాస్క్​ ఫోర్స్​ అత్యవసర సమావేశం నిర్వహించింది. ఈ భేటీలో భాగంగా హాట్​స్పాట్​ ప్రాంతాల్లో యాంటీబాడీ రక్త పరీక్షలతో కరోనా వైరస్​ను నిర్ధారించాలని అధికారులకు సూచించింది ఐసీఎంఆర్​.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

టైటిల్ & ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్న రవితేజ 76వ చిత్రం

సుహాస్‌ చిత్రం ఓ భామ అయ్యో రామ లో దర్శకుడు హరీష్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments