Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లి మరో ఐదునిమిషాల్లో, పెళ్లిపీటల మీదే వధువు ఒరిగిపోయింది...

Webdunia
సోమవారం, 29 జూన్ 2020 (22:36 IST)
మరో ఐదునిమిషాల్లో పెళ్లి జరుగబోతోంది. మంగళ వాయిద్యాలతో అన్నీ సిద్ధం చేశారు. ఇక పెళ్ళి అయిపోతుందని అందరూ అనుకున్నారు. అయితే చివరి క్షణంలో వధువు పెళ్లి పీటలపై నుంచి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఏం జరిగిందో అర్థం కాక కుటుంబ సభ్యులు వధువును ఆసుపత్రికి తీసుకెళ్ళారు.
 
ఉత్తరప్రదేశ్ లోని కనౌజ్ జిల్లా థాథియా పోలీస్ సర్కిల్ భగత్ పూర్వ గ్రామం. సంజయ్, వనితలకు పెళ్ళి నిశ్చయించారు. ఆదివారం వివాహం జరగాల్సి ఉంది. కరోనా సమయం కావడంతో బంధువులు తక్కువ సంఖ్యలో పెళ్ళికి హాజరయ్యారు.
 
గ్రామస్తులు కూడా పెద్దగా పెళ్ళికి రాలేదు. సామాజిక దూరంతో పెళ్ళి జరుగుతోంది. మంగళ వాయిద్యాలతో మరికాసేపట్లో సంజయ్ వనిత మెడలో తాళికట్టాల్సి ఉంది. అయితే ఇంతలో ఒక్కసారిగా వనిత కిందపడిపోయింది.
 
హుటాహుటిన ఆమెను ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్ళారు. కోవిడ్ పరీక్షలు చేస్తే తప్ప ఆమెను పరీక్షించమన్నారు. అయితే కోవిడ్ ఆసుపత్రికి తీసుకెళ్ళారు. ఆసుపత్రిలోపల అత్యవసర విభాగానికి తీసుకుని వెళ్లేలోపే ఆమె మరణించింది. ఆమె గుండెపోటుతో మరణించిందని వైద్యులు నిర్థించారు. వనిత మరణంతో ఒక్కసారిగా వారి కుటుంబంలో విషాధ ఛాయలు అలుముకున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun : 21 ఏళ్ళకు ఎంట్రీ, 22 ఏళ్ళ కెరీర్ లో ఎత్తుపల్లాలు చూసిన బన్నీ

మాతృ మూవీ లో చూస్తున్నవేమో.. పాటను అభినందించిన తమ్మారెడ్డి భరద్వాజ్

Mad Square Review : మ్యాడ్ స్క్వేర్ రివ్యూ

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments