Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాపూను అవమానించిన ప్రజ్ఞా సింగ్‌ను క్షమించేది లేదు: మోదీ

Webdunia
శుక్రవారం, 17 మే 2019 (16:59 IST)
భారత జాతిపిత మహాత్మా గాంధీని హత్య చేసిన నాథూరామ్ గాడ్సే దేశభక్తుడంటూ కామెంట్ చేసిన బీజేపీ నేత ప్రజ్ఞా సింగ్ థాకూర్‌ను క్షమించే ప్రసక్తే లేదని ప్రధాని మోదీ అన్నారు.


బాపూను అవమానించిన ప్రజ్ఞను తాను ఎప్పటికీ క్షమించనన్నారు. అయితే ఆమె మాత్రం ప్రస్తుతం భోపాల్ నుంచి బీజేపీ అభ్యర్థిగానే పోటీ చేస్తున్నారు. ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. 
 
అంతకుముందు మధ్యప్రదేశ్‌లో జరిగిన ఓ సభలో మోదీ ప్రసంగించారు. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, కచ్ నుంచి కామ్‌రూప్ వరకు అందరూ బీజేపీ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారన్నారు. ఆబ్ కీ బార్.. 300 పార్ అని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తర్వాతి కథనం
Show comments