Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాపూను అవమానించిన ప్రజ్ఞా సింగ్‌ను క్షమించేది లేదు: మోదీ

Webdunia
శుక్రవారం, 17 మే 2019 (16:59 IST)
భారత జాతిపిత మహాత్మా గాంధీని హత్య చేసిన నాథూరామ్ గాడ్సే దేశభక్తుడంటూ కామెంట్ చేసిన బీజేపీ నేత ప్రజ్ఞా సింగ్ థాకూర్‌ను క్షమించే ప్రసక్తే లేదని ప్రధాని మోదీ అన్నారు.


బాపూను అవమానించిన ప్రజ్ఞను తాను ఎప్పటికీ క్షమించనన్నారు. అయితే ఆమె మాత్రం ప్రస్తుతం భోపాల్ నుంచి బీజేపీ అభ్యర్థిగానే పోటీ చేస్తున్నారు. ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. 
 
అంతకుముందు మధ్యప్రదేశ్‌లో జరిగిన ఓ సభలో మోదీ ప్రసంగించారు. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, కచ్ నుంచి కామ్‌రూప్ వరకు అందరూ బీజేపీ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారన్నారు. ఆబ్ కీ బార్.. 300 పార్ అని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Veronika: మంచు ఫ్యామిలీ వివాదం.. వెరోనికా ఏం చెప్పారు.. నాలుగోసారి గర్భం.. ట్రోల్స్‌పై ఫైర్

కుటుంబమంతా కలిసి చూడదగ్గ చిత్రం మ్యాడ్ స్క్వేర్ : చిత్ర యూనిట్

Nani: ఎనిమిది భాషల్లో నాని, శ్రీకాంత్ ఓదెల చిత్రం ది ప్యారడైజ్

ఉగాది పురస్కారాలలో మీనాక్షి చౌదరి, సాక్షి వైద్యకు బుట్టబొమ్మ అవార్డ్

సంతాన ప్రాప్తిరస్తు నుంచి విక్రాంత్, చాందినీ చౌదరి ల రొమాంటిక్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

Coconut Oil: మహిళలూ రాత్రిపూట కొబ్బరినూనెను ముఖానికి రాసుకుంటే?

3,500 Steps: మహిళలు ఆరోగ్యంగా వుండాలంటే.. రోజుకు...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments