Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్తను భయపెట్టాలనుకుంది... కానీ నిప్పంటుకుని..?

Webdunia
సోమవారం, 5 ఆగస్టు 2019 (18:24 IST)
భర్తను భయపెట్టాలనుకుంది. అంతే ఒంటిపై నూనె పోసుకుని నిప్పంటించుకుంటున్నట్లు నటించిన భార్యకు, నిజంగానే నిప్పంటుకున్న విషాదం చెన్నైలో చోటుచేసుకుంది.


వివరాల్లోకి వెళితే.. చెన్నై శివారు ప్రాంతమైన తిరుముళ్లైవాయల్‌కు చెందిన అనితకు మదురవాయల్‌కు చెందిన వినోద్‌కుమార్‌తో ప్రేమ వివాహం జరిగింది. పెద్దల అంగీకారంతో వీరి వివాహం జరిగింది. 
 
వివాహం జరిగి ఏడాది అయ్యింది. వీరిద్దరూ మదురైవాయల్‌లో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని వుంటున్నారు. అయితే కొద్ది నెలల నుంచి వినోద్ కుమార్ మద్యం సేవించడం ఇద్దరి మధ్య గొడవలకు దారితీసింది.
 
దీంతో భర్తను మార్చాలని.. మద్యం అలవాటుకు చెక్ పెట్టాలని భావించిన అనిత నూనె శరీరంపై పోసుకుని నిప్పంటించుకుని భర్తను భయపెట్టాలనుకుంది. కానీ నిజంగానే నిప్పంటుకోవడంతో ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతు ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యాంకర్ రష్మీకి మైనర్ సర్జరీ.. అభిమానుల పరేషాన్!!

రాజ్ తరుణ్ - లావణ్య కేసులో సరికొత్త ట్విస్ట్.. సంచలన వీడియో రిలీజ్

అసభ్యకర పోస్టులు : పోలీసుల విచారణకు హాజరైన శ్రీరెడ్డి

Raj_Sam: రాజ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సమంత.. వీడియో వైరల్

పెళ్లంటూ చేసుకుంటే విడాకులు తీసుకోకూడదు.. జీవితాంతం వుండాలి: త్రిష

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments