Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియుడుతో కలిసివున్న భార్య.. కళ్లారా చూసిన భర్త సూసైడ్

Webdunia
సోమవారం, 25 ఫిబ్రవరి 2019 (19:08 IST)
తన భార్య మరో వ్యక్తితో కలిసివుండటాన్ని కట్టుకున్న భర్త కళ్లారా చూశాడు. తన భార్య పరాయి వ్యక్తితో శారీరకంగా కలిసివుండటాన్ని జీర్ణించుకోలేని ఆ భర్త బలవన్మరణానికి పాల్పడ్డాడు. 
 
ఈ విషాదకర సంఘటన అనంతపురం జిల్లా రొళ్ళ వడ్రహట్టి గ్రామంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ గ్రామానికి హనుమంత రాయప్ప కుమారుడు పీజీ.నాగరాజు (28)కు అదేగ్రామానికి చెందిన యువతితో మూడేళ్ల క్రితం వివాహమైంది యేడాది వరకు దాంపత్య జీవనం సాఫీగా సాగింది. 
 
అనంతరం అదే గ్రామానికి చెందిన హెచ్‌.నాగరాజు అలియాస్‌ బిల్లాతో మృతుడి భార్య సన్నిహితంగా ఉంటుండేది. క్రమేపి వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయమై భార్యాభర్తలు తరచూ గొడవపడేవారు. గత గురువారం మృతుడి భార్య ప్రియుడు హెచ్‌.నాగరాజుతో కలిసి ఉండటాన్ని గమనించిన భర్త పీజీ.నాగరాజు భార్యతో గొడవపడి ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. 
 
అప్పటినుంచి రెండు, మూడు రోజులుగా ఆచూకీ లేకపోయింది. ఇందిరమ్మ కాలనీ సమీపంలో చెట్టు కు ఉరివేసుకుని వేలాడుతూ కనిపించాడు. స్థానికులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. మృతుడి తండ్రి హనుమం తరాయప్ప పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వరుణ్ తేజ్ VT15 అనంతపూర్ షెడ్యూల్స్ పూర్తి, నెక్స్ట్ కొరియాలో

ఈ విజయ వైభవం మాకు చాలా ప్రత్యేకం: రుత్విక్, సాత్విక్

Pawan Kalyan: రిటర్న్ గిఫ్ట్ స్వీకారం... సినిమా రంగం కోసం ప్రత్యేక పాలసీ

క్రిష్ణ జయంతి సందర్భంగా 800 స్క్రీన్‌లలో ఖలేజా రీ-రిలీజ్

అసభ్యతలేని నిజాయితీ కంటెంట్‌తో తీసిన సినిమా నిలవే : హీరో సౌమిత్ రావు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Tea Bags- టీ బ్యాగుల్లో టీ సేవిస్తున్నారా?

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

Fish vegetarian: చేపలు శాకాహారమా? మాంసాహారమా?

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

తర్వాతి కథనం
Show comments