Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాట్సాప్ ద్వారా.. ఇక నోటీసులు, కోర్టు సమన్లు పంపవచ్చు.. సుప్రీం

Webdunia
శనివారం, 11 జులై 2020 (10:10 IST)
సోషల్ మీడియాలో అగ్రగామి అయిన వాట్సాప్‌ను ప్రస్తుతం కరోనా కాలంలో అత్యవసర సేవలకు ఉపయోగిస్తున్నారు. ఇంకా కోవిడ్‌-19 ప్రబలిన నేపథ్యంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత విస్తృతంగా ఉపయోగించాలని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు నిర్ణయించింది. 
 
కోర్టు సమన్లు, నోటీసులను ఈ-మెయిళ్లు, ఫ్యాక్స్‌, వాట్సప్‌ వంటి సాధనాల ద్వారా పంపొచ్చని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.ఎ.బోబ్డే, జస్టిస్‌ ఆర్‌.సుభాష్‌ రెడ్డి, జస్టిస్‌ ఎ.ఎస్‌.బోపన్నలతో కూడిన ధర్మాసనం పేర్కొంది.
 
అంతేగాకుండా.. కరోనా నేపథ్యంలో న్యాయవాదులు, కక్షిదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిశీలించిన ధర్మాసనం ఈ అంశాన్ని సుమోటోగా విచారణకు స్వీకరించి తాజా నిర్ణయాన్ని వెల్లడించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chinmayi: చిన్మయికి గంగై అమరన్ మద్దతు-సార్ ఆలోచించుకోండి.. సీఎం హౌస్ పక్కనే వుంది

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments