Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాట్సాప్ ద్వారా.. ఇక నోటీసులు, కోర్టు సమన్లు పంపవచ్చు.. సుప్రీం

WhatsApp
Webdunia
శనివారం, 11 జులై 2020 (10:10 IST)
సోషల్ మీడియాలో అగ్రగామి అయిన వాట్సాప్‌ను ప్రస్తుతం కరోనా కాలంలో అత్యవసర సేవలకు ఉపయోగిస్తున్నారు. ఇంకా కోవిడ్‌-19 ప్రబలిన నేపథ్యంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత విస్తృతంగా ఉపయోగించాలని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు నిర్ణయించింది. 
 
కోర్టు సమన్లు, నోటీసులను ఈ-మెయిళ్లు, ఫ్యాక్స్‌, వాట్సప్‌ వంటి సాధనాల ద్వారా పంపొచ్చని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.ఎ.బోబ్డే, జస్టిస్‌ ఆర్‌.సుభాష్‌ రెడ్డి, జస్టిస్‌ ఎ.ఎస్‌.బోపన్నలతో కూడిన ధర్మాసనం పేర్కొంది.
 
అంతేగాకుండా.. కరోనా నేపథ్యంలో న్యాయవాదులు, కక్షిదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిశీలించిన ధర్మాసనం ఈ అంశాన్ని సుమోటోగా విచారణకు స్వీకరించి తాజా నిర్ణయాన్ని వెల్లడించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కీర్తి సురేష్‌కు 2025 బాగా కలిసొస్తుందా? ఆ ఫోటోలు వైరల్

నాగార్జున బోర్ కొట్టేశారా? బాలయ్య కోసం బిగ్ బాస్ నిర్వాహకులు పడిగాపులు?

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

తర్వాతి కథనం
Show comments