Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్నూలు జిల్లాలో భారీగా అక్రమ మద్యం స్వాధీనం.. ముగ్గురు అరెస్టు

Webdunia
శనివారం, 11 జులై 2020 (09:17 IST)
కర్నాటక మద్యం అక్రమంగా తరలిస్తున్న వారిపై మాధవరం పోలీసు దాడి చేసి పట్టుకున్నారు. సీఐ కృష్ణయ్య, ఎస్ఐ బాబు తెలిపిన వివరాల ప్రకారం..

శుక్రవారం రాత్రి మారుతి స్విఫ్ట్ కారు కర్ణాటక నుంచి బసాపురం అటవీ ప్రాంతంలో వస్తుండగా కోసిగి మండలం సాతనూరు వద్ద పోలీసులు తనిఖీ చేసేందుకు ఆపారు.
 
 అయితే ఇది గమనించిన వాహనంలోని వారు తప్పించుకునేందుకు ప్రయత్నించారు. కానీ పోలీసులు చాకచక్యంగా వాహనాన్ని పట్టుకుని తనిఖీ చేశారు. అందులో 1440 మద్యం బాటిళ్లు బయల్పడ్డాయి.

దీంతో అందులో వున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. మరొకరు పారిపోయినట్లు గుర్తించారు. త్వరలోనే అరెస్టు చేస్తామని చెప్పారు. నిందితులను పట్టుకునేందుకు కృషి చేసిన మాధవరం పోలీసులను సీఐ కృష్ణయ్య అభినందించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండతో రౌడీ జనార్ధన, నితిన్ తో ఎల్లమ్మ లైన్ లో ఉన్నాయి

మా పౌరుషం సినిమా అందరినీ ఆకట్టుకుంటుంది: దర్శకుడు షెరాజ్ మెహ్ది

అఖిల్ అక్కినేని న‌టించిన ఏజెంట్ మూవీ సోనీ లివ్‌లో స్ట్రీమింగ్

రాజమండ్రి లో జయప్రద సోదరుడు రాజబాబు అస్థికల నిమజ్జనం

Sai Tej: వెయ్యి మంది డ్యాన్సర్స్ తో 125 కోట్ల బడ్జెట్‌తో సంబరాల ఏటిగట్టు షూటింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Hibiscus Flower: మహిళలకు మెరిసే అందం కోసం మందార పువ్వు

పుచ్చకాయ ముక్కను ఫ్రిడ్జిలో పెట్టి తింటున్నారా?

Dry Fish: ఎండుచేపలు ఎవరు తినకూడదు.. మహిళలు తింటే అంత మేలా?

Dry Fruits: పెరుగులో డ్రై ఫ్రూట్స్ కలిపి పిల్లలకు ఇవ్వడం చేస్తే?

మహిళలు రోజూ గంట సేపు వాకింగ్ చేస్తే.. ఏంటి లాభం?

తర్వాతి కథనం
Show comments