Webdunia - Bharat's app for daily news and videos

Install App

చేసేది చేపల వ్యాపారం.. కోట్లలో సంపాదన.. ఎలా సాధ్యం?

Webdunia
సోమవారం, 5 సెప్టెంబరు 2022 (11:34 IST)
Money
చేపల వ్యాపారం చేసే వ్యక్తి కోట్లలో సంపాదించాడు. అంతే సీఐడీ అధికారులకు డౌట్ వచ్చి రంగంలోకి దిగారు. వెంటనే ఆ వ్యాపారి ఇంటిపై దాడి చేశారు. అంతే వారు అనుమానం నిజమైంది. బెంగాల్‌ సీఐడీ సోదాల్లో ఆ వ్యాపారి నుంచి కోటి 40 లక్షల రూపాయలు లభించడం తీవ్ర సంచలనం రేపింది. 
 
వివరాల్లోకి వెళితే.. మాల్దా జిల్లా గజోల్‌ సిటీకి చెందిన జయప్రకాశ్‌ సాహా ఇంట్లో సోదాలు నిర్వహించిన సీఐడీ అధికారులకు నోట్ల కట్టలు దొరికాయి. జయప్రకాశ్‌ ఇంట్లో సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. కౌంటింగ్‌ మెషీన్‌తో నోట్ల కట్టలను సీఐడీ అధికారులు లెక్కిస్తున్నారు. జయప్రకాశ్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు.. అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
 
దీనిపై కూపీ లాపగా.. సీక్రేట్ వ్యాపారం గుట్టు రట్టు అయ్యింది. భారత్‌-బంగ్లాదేశ్‌ సరిహద్దులో జయప్రకాశ్‌ డ్రగ్స్‌ స్మగ్లింగ్‌ చేస్తునట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. డ్రగ్స్‌ స్మగ్లింగ్‌ తోనే అతడు కోట్ల రూపాయలు సంపాదించినట్టు ఆరోపణలు వచ్చాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments