Webdunia - Bharat's app for daily news and videos

Install App

వ్యక్తి గొంతులో ఇరుక్కున్న జలగ.. 15 రోజుల పాటు ప్రాణాలతోనే...

Webdunia
శుక్రవారం, 23 డిశెంబరు 2022 (19:38 IST)
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఓ వ్యక్తి గొంతులో జలగ ఇరుక్కుని పోయింది. ఇది ఏకంగా 15 రోజుల గొంతులోనే ఉండిపోయింది. పైగా, ఇది 15 రోజులపాటు జీవించి ఉండటం గమనార్హం. చివరకు వైద్యులు ఆపరేషన్ చేసి ఆ జలగను తొలగించారు. అలాగే, బాధితుడి ప్రాణాలను కూడా కాపాడారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, సజిన్ రాయ్ (49) అనే వ్యక్తి 15 రోజుల క్రితం పర్వత ప్రాంతంలోకి వెళ్లాడు. ఆ సమయంలో దాహం వేయడంతో ఊట బావిదగ్గర నీటిని తాగాడు. ఆ సమయంలో ఆ అతనికి తెలియకుండానే అతని గొంతులోకి జలగ ఒకటి వెళ్లింది. అది చివరకు శ్వాసనాళంలోకి వెళ్లి అంటుకుని పోయింది. 
 
అప్పటి నుంచి ఆ వ్యక్తి శ్వాసపీల్చడంలో అసౌకర్యంగా ఉండసాగింది. రోజులు గడిచేకొద్దీ శ్వాసపీల్చడం కష్టతరంగా మారింది. దీంతో ఆస్పత్రిక వెళ్లి వైద్యుల సలహా మేరకు స్కాన్ చేయగా, గొంతులో జలగ ఇరుక్కుని ఉన్నట్టు తేలింది. ఆ వెంటనే ఆపరేషన్ చేసి గొంతులో ఇరుక్కున్న జలగను వైద్యులు వెలికి తీశారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments