Webdunia - Bharat's app for daily news and videos

Install App

వ్యక్తి గొంతులో ఇరుక్కున్న జలగ.. 15 రోజుల పాటు ప్రాణాలతోనే...

Webdunia
శుక్రవారం, 23 డిశెంబరు 2022 (19:38 IST)
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఓ వ్యక్తి గొంతులో జలగ ఇరుక్కుని పోయింది. ఇది ఏకంగా 15 రోజుల గొంతులోనే ఉండిపోయింది. పైగా, ఇది 15 రోజులపాటు జీవించి ఉండటం గమనార్హం. చివరకు వైద్యులు ఆపరేషన్ చేసి ఆ జలగను తొలగించారు. అలాగే, బాధితుడి ప్రాణాలను కూడా కాపాడారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, సజిన్ రాయ్ (49) అనే వ్యక్తి 15 రోజుల క్రితం పర్వత ప్రాంతంలోకి వెళ్లాడు. ఆ సమయంలో దాహం వేయడంతో ఊట బావిదగ్గర నీటిని తాగాడు. ఆ సమయంలో ఆ అతనికి తెలియకుండానే అతని గొంతులోకి జలగ ఒకటి వెళ్లింది. అది చివరకు శ్వాసనాళంలోకి వెళ్లి అంటుకుని పోయింది. 
 
అప్పటి నుంచి ఆ వ్యక్తి శ్వాసపీల్చడంలో అసౌకర్యంగా ఉండసాగింది. రోజులు గడిచేకొద్దీ శ్వాసపీల్చడం కష్టతరంగా మారింది. దీంతో ఆస్పత్రిక వెళ్లి వైద్యుల సలహా మేరకు స్కాన్ చేయగా, గొంతులో జలగ ఇరుక్కుని ఉన్నట్టు తేలింది. ఆ వెంటనే ఆపరేషన్ చేసి గొంతులో ఇరుక్కున్న జలగను వైద్యులు వెలికి తీశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అల్లు అర్జున్ స్థానంలో ఎన్టీఆర్ ను తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments