Webdunia - Bharat's app for daily news and videos

Install App

వ్యక్తి గొంతులో ఇరుక్కున్న జలగ.. 15 రోజుల పాటు ప్రాణాలతోనే...

Webdunia
శుక్రవారం, 23 డిశెంబరు 2022 (19:38 IST)
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఓ వ్యక్తి గొంతులో జలగ ఇరుక్కుని పోయింది. ఇది ఏకంగా 15 రోజుల గొంతులోనే ఉండిపోయింది. పైగా, ఇది 15 రోజులపాటు జీవించి ఉండటం గమనార్హం. చివరకు వైద్యులు ఆపరేషన్ చేసి ఆ జలగను తొలగించారు. అలాగే, బాధితుడి ప్రాణాలను కూడా కాపాడారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, సజిన్ రాయ్ (49) అనే వ్యక్తి 15 రోజుల క్రితం పర్వత ప్రాంతంలోకి వెళ్లాడు. ఆ సమయంలో దాహం వేయడంతో ఊట బావిదగ్గర నీటిని తాగాడు. ఆ సమయంలో ఆ అతనికి తెలియకుండానే అతని గొంతులోకి జలగ ఒకటి వెళ్లింది. అది చివరకు శ్వాసనాళంలోకి వెళ్లి అంటుకుని పోయింది. 
 
అప్పటి నుంచి ఆ వ్యక్తి శ్వాసపీల్చడంలో అసౌకర్యంగా ఉండసాగింది. రోజులు గడిచేకొద్దీ శ్వాసపీల్చడం కష్టతరంగా మారింది. దీంతో ఆస్పత్రిక వెళ్లి వైద్యుల సలహా మేరకు స్కాన్ చేయగా, గొంతులో జలగ ఇరుక్కుని ఉన్నట్టు తేలింది. ఆ వెంటనే ఆపరేషన్ చేసి గొంతులో ఇరుక్కున్న జలగను వైద్యులు వెలికి తీశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప'కు పోటీగా 'భైరవం' - వెండితరపైనే చూసుకుందామంటున్న మనోజ్!!

ఉగాది రోజున సినిమాకు పూజ - జూన్ నుంచి సినిమా షూటింగ్!!

Ranbir Kapoor- Keerthy Suresh: పెళ్లైనా జోష్ తగ్గని మహానటి

Pranathi: జపాన్ లో లక్ష్మీ ప్రణతి పుట్టినరోజు వేడుక చేసిన ఎన్.టి.ఆర్.

NTR: నా కథలు ఎన్.టి.ఆర్. వింటారు, ఇకపై మ్యాడ్ గేంగ్ కలవలేం : నార్నె నితిన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

3,500 Steps: మహిళలు ఆరోగ్యంగా వుండాలంటే.. రోజుకు...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

హెచ్ అండ్ ఎం నుంచి మహిళల కోసం సరికొత్త ఫ్యాషన్ దుస్తులు

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

తర్వాతి కథనం
Show comments