Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముందు అభిషేక్ బెనర్జీ సంగతి చూడాడండి.. తర్వాత నా గురించి ఆలోచించండి..

Webdunia
శుక్రవారం, 19 ఫిబ్రవరి 2021 (09:26 IST)
కేంద్ర హో మంత్రి అమిత్ షాకు వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోమారు గట్టిగా కౌంటర్ ఇచ్చారు. ఈ రాష్ట్ర శాసనసభకు త్వరలోనే ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో బీజేపీ నేతలు, మమతా బెనర్జీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. 
 
తాజాగా మమతా బెనర్జీ కేంద్రం హోం మంత్రి అమిత్ షాను ఉద్దేశించి మాట్లాడుతూ, తొలుత తన మేనల్లుడు అభిషేక్ బెనర్జీపై పోటీ చేయాలని... ఆ తర్వాత తన గురించి ఆలోచించాలంటూ ఆయనకు సవాల్ విసిరారు. రాత్రింబవళ్లు వారు తన గురించి, తన మేనల్లుడి గురించే మాట్లాడుతున్నారని మండిపడ్డారు.  
 
మమత వారసత్వ రాజకీయాలకు పాల్పడుతున్నారని... తన మేనల్లుడిని సీఎంను చేసేందుకు యత్నిస్తున్నారని ఎన్నికల ప్రచారంలో భాగంగా అమిత్ షా సహా ఇతర బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అమిత్ షాపై దీదీ విమర్శలు గుప్పించారు. గత ఎన్నికల రికార్డులన్నింటినీ ఈసారి టీఎంసీ బద్దలు కొడుతుందని అన్నారు. అత్యధిక ఓట్లు, సీట్లను సాధిస్తామని చెప్పారు.

సంబంధిత వార్తలు

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments