Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆధార్ చూపిస్తేనే పెళ్లి భోజనం... హతాశులైన అతిథులు

Webdunia
సోమవారం, 26 సెప్టెంబరు 2022 (12:19 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అమ్రొహాలో ఓ వింత ఘటన జరిగింది. ఓ వ్యక్తి తన ఇద్దరు కుమార్తెలకు కలిపి ఒకేసారి వివాహం జరిపించాలని నిర్ణయించారు. పైగా, అత్యంత వైభవంగా నిర్వహించేలా ఏర్పాట్టు చేశారు. కుటుంబ సభ్యులతో పాటు బంధువులు, అతిథులతో పాటు పెళ్ళికి పిలవని వారు కూడా భారీ సంఖ్యలో వచ్చారు. అంతమందికీ భోజన ఏర్పాట్లు చేయడంలో వివాహ కుటుంబం విఫలమైంది. పెళ్లికి పిలవని వారు కూడా రావడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. దీంతో వారికి ఓ ఆలోచన వచ్చింది. 
 
ఆధార్ చూపిస్తేనే భోజనం ప్లేటు ఇవ్వాలన్న హోటల్ సిబ్బందికి విధించారు. దీంతో ఆధార్ కార్డులు ఉన్నవారు మాత్రం ఆధార్ కార్డు చూపించి భోజనం ప్లేటు తీసుకుని ఫుల్‌గా పెళ్ళి విందు ఆరగించారు. తమ వద్ద ఆధార్ కార్డులు లేనివారు మాత్రం హతాశులయ్యారు. 
 
ఇదేం పద్దతి అంటూ వాపోయారు. పెళ్ళికి పిలిచి భోజనం పెట్టకుండా అవమానిస్తారా? అంటూ వెళ్ళిపోయారు. ఈ వింత ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కృష్ణంరాజు డైలాగ్ కత్తందుకో జానకి ని గీతం మార్చిన మిత్ర మండలి

Anushka: అనుష్క శెట్టి, విక్రమ్ ప్రభు చిత్రం ఘాటి లో ఫోక్ సాంగ్ సైలోరే రిలీజ్

Ratnavel: పెద్ది కోసం హ్యుజ్ యాక్షన్ నైట్ సీక్వెన్స్ చేస్తున్న రామ్ చరణ్

శేఖర్ కమ్ముల ఆణిముత్యాలు తీస్తున్నాడు; జాన్వి తో ఒక సినిమా చేస్తా : చిరంజీవి

Dhanush: దర్శకుడు నిర్మాత మొహాల్లో నవ్వు చూడడం చాలా ఆనందంగా ఉంది : ధనుష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments