Webdunia - Bharat's app for daily news and videos

Install App

మదురై ఆలయంలో ఆచారం.. బాలికలు అర్ధనగ్నంగా గడపాలి..

మదురైలోని ఆలయంలో సంప్రదాయంగా వస్తున్న ఆచారం ప్రస్తుతం వివాదాస్పదమైంది. మదురైలోని ఓ ఆలయంలో పూజారి పర్యవేక్షణలో బాలికలను అర్ధనగ్నంగా ఉంచే పురాతన ఆచారంపై కథనం ప్రచురించిన కోవై చెందిన ఓ వెబ్‌సైట్ ఎడిటర్‌క

Webdunia
గురువారం, 28 సెప్టెంబరు 2017 (09:00 IST)
మదురైలోని ఆలయంలో సంప్రదాయంగా వస్తున్న ఆచారం ప్రస్తుతం వివాదాస్పదమైంది. మదురైలోని ఓ ఆలయంలో పూజారి పర్యవేక్షణలో బాలికలను అర్ధనగ్నంగా ఉంచే పురాతన ఆచారంపై కథనం ప్రచురించిన కోవై చెందిన ఓ వెబ్‌సైట్ ఎడిటర్‌కు బెదిరింపులు వచ్చాయి. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు.

వివరాల్లోకి వెళితే.. మదురై జిల్లాలోని వెల్లాలూర్ గ్రామంలోని ఓ ఆలయానికి చెందిన పూజారి 10-14ఏళ్లలోపు వున్న ఏడుగురు బాలికను 15రోజుల పాటు ఆలయంలో అర్ధనగ్నంగా గడిపేలా చేశారు. 
 
ఈ బాలికలు అందరూ దుస్తులు ధరించకూడదు. కేవలం ఆభరణాలతో మాత్రమే పై శరీరాన్ని కప్పుకోవాల్సి ఉంటుంది. అయితే ఆలయంలో అర్ధనగ్నంగా ఉండే బాలికలపై లైంగిక వేధింపులు కానీ, ఇతర వేధింపులు కానీ జరిగినట్టు ఇప్పటి వరకు సాక్ష్యాధారాలు లేవు. ఇది ఆలయ సంప్రదాయంగా వస్తోంది.

ఇందుకు సంబంధించిన కథనాన్ని వెబ్ సైట్ వీడియోతో సహా ప్రచురించడంతో అధికార యంత్రాంగం రంగంలోకి దిగింది. ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dabidi Dibidi : ఐటమ్ సాంగ్‌లో ఓవర్ డ్యాన్స్.. హద్దుమీరితే దబిడి దిబిడే..

UK-chiru: నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది’ - యునైటెడ్ కింగ్‌డమ్‌లో మెగాస్టార్ చిరంజీవి

Nani: హిట్ : ది థర్డ్ కేస్ నుంచి నాని, శ్రీనిధి శెట్టి పై ఫస్ట్ సింగిల్ షూట్

Varma: ఏపీలో శారీ సినిమాకు థియేటర్స్ దొరకవు అనుకోవడం లేదు - రామ్ గోపాల్ వర్మ

జాక్ - కొంచెం క్రాక్ గా వుంటాడు, నవ్విస్తాడు : సిద్ధు జొన్నలగడ్డ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం