Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్తర భారతంలో మరణమృదంగం... 145 మంది మృత్యువాత

Webdunia
శుక్రవారం, 14 జులై 2023 (09:51 IST)
ఉత్తరభారతంలో మరణ మృదంగం కొనసాగుతుంది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటికే 145 మంది చనిపోయారు. అలాగే, శుక్రవారం హర్యానా, హర్యానా రాష్ట్రాల్లో కుంభవృష్టికురవనుంది. అనేక ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడుతున్నాయి. దీంతో పలు ప్రాంతాల్లో చిక్కుకుని పోయాయి. మరోవైపు, యమున నది ఉప్పొంగి ప్రవహిస్తుంది. దీంతో ఈ నెల 16వ తేదీ వరకు ఢిల్లీలో అన్ని స్కూల్స్, కాలేజీలకు సెలవులు ప్రకటించారు. మృతుల్లో ఒక్క హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో 91 మంది ప్రాణాలు కోల్పోయారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 14 మంది, హర్యానాలో 16 మంది, పంజాబ్‌లో 11, ఉత్తరఖండ్‌లో 16 మంది చనిపోయారు. 
 
ఇదిలావుంటే, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో శుక్రవారం ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసింది. ఢిల్లీలో మరింత దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. యమునా నది ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో అనేక లోతట్టు ప్రాంతాలన్నీ వరద నీటిలో చిక్కుకుని పోయాయి. ఇందులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా ఉంది. దీంతో ఈ నెల 16వ తేదీ వరకు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. అలాగే, ఎర్రకోట సందర్శనను కూడా తాత్కాలికంగా నిలిపివేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విశ్వంభర డబ్బింగ్ పనులు ప్రారంభించారు

ఓజీ.. ఓజీ అని వెళితే... ప్రజలు క్యాజీ అంటూ ప్రశ్నిస్తారు : పవన్ కళ్యాణ్

జీబ్రా చిత్రం నుండి సత్యదేవ్ ఫస్ట్ లుక్ విడుదల

జపాన్ ప్రభాస్ ఫ్యాన్స్ ప్రత్యేకంగా హైదరాబాద్ వచ్చారు

ఇప్పుడే శ్రీలీలకు అది అర్థమైంది..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

రోజూ తమలపాకు తినవచ్చా?

సహజంగా మెరుస్తున్న చర్మాన్ని పొందడంలో మీకు సహాయపడే 3 ప్రభావవంతమైన చిట్కాలు

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

తర్వాతి కథనం
Show comments