Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇయర్స్ ఫోన్స్ ముగ్గురి ప్రాణాలు తీసింది.. ఎలాగంటే.?

Webdunia
శనివారం, 20 ఆగస్టు 2022 (22:48 IST)
ఇయర్స్ ఫోన్స్ ద్వారా పాటలు వింటూ రైలు పట్టాలు దాటుతూ తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఇయర్ ఫోన్స్ చెవులు పెట్టుకుని రైలు పట్టాలు దాటి ముగ్గురి ప్రాణాలను తీసింది. యూపీలో రెండు వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు యువకులు మృతి చెందారు. 
 
భదోహీ రైల్వే స్టేషన్‌లో ఇద్దరు, అహీంపూర్ రైల్వేహాల్ట్‌లో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళితే.. కృష్ణ అలియాస్ బంగాలీ (20), అతడి స్నేహితుడు మోను (18) మధ్యాహ్న భోజనం అనంతరం భదోహి రైల్వే స్టేషన్‌కు సమీపంలో వాకింగ్ చేస్తున్నారు. ఆ సమయంలో ఇద్దరూ ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నారు. వారు పట్టాల మధ్య నుంచి నడుస్తుండగా హౌరా-లాల్కువాన్ ఎక్స్‌ప్రెస్ రైలు దూసుకొచ్చింది. 
 
ఇయర్ ఫోన్స్ పెట్టుకోవడం కృష్ణ, మోనుకు రైలు చప్పుడు వినపడలేదు. వారిద్దరిని రైలు ఢీ కొట్టడంతో ఎగిరిపడి ప్రాణాలు కోల్పోయారు. వారిద్దరు ఇంటికి రాకపోవడంతో రైల్వే స్టేషన్ సమీపానికి వచ్చిన వారి కుటుంబ సభ్యులు మృతదేహాలను గుర్తించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments