Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాస్క్ ధరిస్తే బతికిపోయినట్టే.. లేదంటే మూడేళ్ళ జైలు.. ఎక్కడ?

Webdunia
సోమవారం, 13 ఏప్రియల్ 2020 (10:04 IST)
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రతి ఒక్కరూ తమకు తోచిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అలాగే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు.. స్థానిక సంస్థలు, నగరపాలక, పురపాలక సంస్థలు కూడా తగిన చర్యలు తీసుకుంటున్నాయి. 
 
ఈ చర్యల్లో భాగంగా గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగర పాలక సంస్థ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ముఖానికి మాస్కులు లేకుండా ఇంటి నుంచి బయటకు వచ్చే వారికి రూ.5 వేల జరిమానా లేదా మూడేండ్ల పాటు జైలు శిక్ష విధించనున్నారు. ఈ నిబంధన సోమవారం ఉదయం 6 గంటల నుంచి ఈ నిబంధనలు అమల్లోకి వచ్చింది. 
 
కాగా, ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలోన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ముఖానికి మాస్క్ ధరించడం తప్పనిసరి చేసిన విషయం తెల్సిందే. అలాగే, రోడ్లపై, బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయడాన్ని కూడా నిషేధించింది. ఈ నిషేధాజ్ఞలు ఉల్లంఘించేవారిపై కఠిన చర్యలతో పాటు భారీగా అపరాధం వసూలు చేయనున్నారు. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments