Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాస్క్ ధరిస్తే బతికిపోయినట్టే.. లేదంటే మూడేళ్ళ జైలు.. ఎక్కడ?

Webdunia
సోమవారం, 13 ఏప్రియల్ 2020 (10:04 IST)
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రతి ఒక్కరూ తమకు తోచిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అలాగే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు.. స్థానిక సంస్థలు, నగరపాలక, పురపాలక సంస్థలు కూడా తగిన చర్యలు తీసుకుంటున్నాయి. 
 
ఈ చర్యల్లో భాగంగా గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగర పాలక సంస్థ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ముఖానికి మాస్కులు లేకుండా ఇంటి నుంచి బయటకు వచ్చే వారికి రూ.5 వేల జరిమానా లేదా మూడేండ్ల పాటు జైలు శిక్ష విధించనున్నారు. ఈ నిబంధన సోమవారం ఉదయం 6 గంటల నుంచి ఈ నిబంధనలు అమల్లోకి వచ్చింది. 
 
కాగా, ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలోన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ముఖానికి మాస్క్ ధరించడం తప్పనిసరి చేసిన విషయం తెల్సిందే. అలాగే, రోడ్లపై, బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయడాన్ని కూడా నిషేధించింది. ఈ నిషేధాజ్ఞలు ఉల్లంఘించేవారిపై కఠిన చర్యలతో పాటు భారీగా అపరాధం వసూలు చేయనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏమీ ఇవ్వలేనన్నారు, ఐతే ఈసారికి ఫ్రీ అన్నాను: నటి ప్రియాంకా జవల్కర్

Pawan: వేసవిలో విడుదలకు సిద్ధమవుతోన్న పవన్ కళ్యాణ్ చిత్రం హరి హర వీరమల్లు

Vishnu: విష్ణు వల్లే గొడవలు మొదలయ్యాయి - కన్నప్ప వర్సెస్ భైరవం : మంచు మనోజ్

ప్రదీప్ మాచిరాజు చిత్రం అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి రివ్యూ

రాజేంద్ర ప్రసాద్ అన్నయ్య షష్టి పూర్తి చూడండి, బావుంటుంది : రవితేజ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments