Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాస్క్ ధరిస్తే బతికిపోయినట్టే.. లేదంటే మూడేళ్ళ జైలు.. ఎక్కడ?

Webdunia
సోమవారం, 13 ఏప్రియల్ 2020 (10:04 IST)
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రతి ఒక్కరూ తమకు తోచిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అలాగే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు.. స్థానిక సంస్థలు, నగరపాలక, పురపాలక సంస్థలు కూడా తగిన చర్యలు తీసుకుంటున్నాయి. 
 
ఈ చర్యల్లో భాగంగా గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగర పాలక సంస్థ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ముఖానికి మాస్కులు లేకుండా ఇంటి నుంచి బయటకు వచ్చే వారికి రూ.5 వేల జరిమానా లేదా మూడేండ్ల పాటు జైలు శిక్ష విధించనున్నారు. ఈ నిబంధన సోమవారం ఉదయం 6 గంటల నుంచి ఈ నిబంధనలు అమల్లోకి వచ్చింది. 
 
కాగా, ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలోన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ముఖానికి మాస్క్ ధరించడం తప్పనిసరి చేసిన విషయం తెల్సిందే. అలాగే, రోడ్లపై, బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయడాన్ని కూడా నిషేధించింది. ఈ నిషేధాజ్ఞలు ఉల్లంఘించేవారిపై కఠిన చర్యలతో పాటు భారీగా అపరాధం వసూలు చేయనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments