Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖ ఉక్కు నూరు శాతం అమ్మేస్తాం: కేంద్రం అఫిడవిట్

Webdunia
బుధవారం, 28 జులై 2021 (15:29 IST)
విశాఖ స్టీల్ ప్లాంటు అమ్మకంపై హైకోర్టులో కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ ఇచ్చింది. స్టీల్ ప్లాంట్ అమ్మరాదని సి.బి.ఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఇచ్చిన పిటిషన్ పై హైకోర్టులో విచారణ ప్రారంభమైన విషయం తెలిసిందే. దీనిపై కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో కీలకాంశాలు పొందుపరిచింది కేంద్రం.
 
విశాఖ స్టీల్ ప్లాంటులో ఉద్యోగులకు రాజ్యాంగ భద్రత ఉందనేది సరికాదని, అవసరమైతే ప్రభుత్వ ఉద్యోగులను తొలగించే అధికారం రాజ్యాంగం ప్రభుత్వానికి ఇచ్చిందని వివరించింది. ఉద్యోగులు ప్లాంటు అమ్మకం చేయవద్దనటం సరికాదని, 100 శాతం స్టీల్ ప్లాంటు అమ్మకాలు జరుపుతాం, ఇప్పటికే బిడ్డింగ్ లు ఆహ్వానించాం అని హైకోర్టుకు కేంద్రం నివేదించింది.
 
పిటిషన్ వేసిన జేడీ లక్ష్మీనారాయణ ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారని, ఆయన రాజకీయ ఉద్దేశ్యంతో పిటిషన్ వేశారని పేర్కొంది. ఈ పిటిషన్ కు విచారణ అర్హత లేదని పిటిషన్లో కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

త్రిబాణధారి బార్బరిక్ లో ఉదయ భాను స్టెప్పులు స్పెషల్ అట్రాక్షన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments