Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖ ఉక్కు నూరు శాతం అమ్మేస్తాం: కేంద్రం అఫిడవిట్

Webdunia
బుధవారం, 28 జులై 2021 (15:29 IST)
విశాఖ స్టీల్ ప్లాంటు అమ్మకంపై హైకోర్టులో కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ ఇచ్చింది. స్టీల్ ప్లాంట్ అమ్మరాదని సి.బి.ఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఇచ్చిన పిటిషన్ పై హైకోర్టులో విచారణ ప్రారంభమైన విషయం తెలిసిందే. దీనిపై కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో కీలకాంశాలు పొందుపరిచింది కేంద్రం.
 
విశాఖ స్టీల్ ప్లాంటులో ఉద్యోగులకు రాజ్యాంగ భద్రత ఉందనేది సరికాదని, అవసరమైతే ప్రభుత్వ ఉద్యోగులను తొలగించే అధికారం రాజ్యాంగం ప్రభుత్వానికి ఇచ్చిందని వివరించింది. ఉద్యోగులు ప్లాంటు అమ్మకం చేయవద్దనటం సరికాదని, 100 శాతం స్టీల్ ప్లాంటు అమ్మకాలు జరుపుతాం, ఇప్పటికే బిడ్డింగ్ లు ఆహ్వానించాం అని హైకోర్టుకు కేంద్రం నివేదించింది.
 
పిటిషన్ వేసిన జేడీ లక్ష్మీనారాయణ ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారని, ఆయన రాజకీయ ఉద్దేశ్యంతో పిటిషన్ వేశారని పేర్కొంది. ఈ పిటిషన్ కు విచారణ అర్హత లేదని పిటిషన్లో కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

పుష్పక విమానం టాకీ అయితే అది సారంగపాణి జాతకం : వెన్నెల కిషోర్

8కె. ఫార్మెట్ లో ఎన్.టి.ఆర్., రాజమౌళి సినిమా యమదొంగ రిరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments