Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్వీట్ల విక్రయాలకు ఎన్నికలు తెచ్చిన తంటా?

Webdunia
బుధవారం, 10 మార్చి 2021 (12:47 IST)
స్వీట్ల విక్రయాలకు ఎన్నికలు అడ్డంకిగా మారాయి. ఈ పరిస్థితి వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో నెలకొంది. ఈ రాష్ట్ర అసెంబ్లీకి 9 దశల్లో పోలింగ్ జరుగనుంది. ఇందుకోసం ముమ్మంగా ఎన్నికల ప్రచారం సాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలోమిఠాయి దుకాణాల వ్యాపారులు స్వీట్లపై వివిధ రాజకీయ పార్టీల గుర్తులతో ప్రచారం సాగిస్తున్నారు. 
 
సిలిగుడి నగరంలోని ఓ మిఠాయి దుకాణంలో బీజేపీ, కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల గుర్తులు, రంగులతో వివిధ రకాల మిఠాయిలు తయారు చేసి విక్రయిస్తున్నారు. తాను సీజన్‌ను బట్టి వినూత్న రకాల మిఠాయిలను తయారు చేసి విక్రయిస్తుంటానని దుకాణ యజమాని పంకజ్ ఘోష్ చెప్పారు. 
 
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఖాతాదారుల అభిరుచుల మేర పార్టీల గుర్తులతో తాను స్వీట్లను తయారు చేస్తున్నట్లు పంకజ్ చెప్పారు. కోల్‌కతా నగరంలోని స్వీటు షాపు యజమాని బలరాం మల్లిక్ రాథారమణ్ కూడా వివిధ పార్టీల గుర్తులు, సందేశాలతో బెంగాల్ స్వీట్లను విక్రయిస్తున్నారు. మిఠాయిల విక్రయాల్లోనూ పార్టీల గుర్తులు వేస్తుండటంతో బెంగాల్ రాష్ట్రంలో ఎన్నికల ప్రచార హోరు ఆరంభమైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

CM: కృష్ణ గారి జయంతినాడు గుర్తుచేసుకున్న చంద్రబాబు

Gaddar Awards: తెలంగాణ గద్దర్ అవార్డులు-మొత్తానికి పప్పు బెల్లాలు పంచిపెట్టారు..

Nagababu: నిహారిక కొణిదెల తొలి చిత్రానికి గద్దర్ అవార్డ్.. నాగబాబు హర్షం

Srileela: వధువులా దుస్తులు ధరించిన శ్రీలీల.. బుగ్గలకు పసుపు రాసుకుంది.. పెళ్లి ఖాయమా?

Surya: కాలిఫోర్నియాలో దియా పట్టా కోసం కనిపించిన న్యూ లుక్ తో సూర్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments