Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ వ్యాపారుల వద్ద ఏవీ కొనుగోలు చేయొద్దు : బీజేపీ ఎమ్మెల్యే పిలుపు

Webdunia
మంగళవారం, 28 ఏప్రియల్ 2020 (20:17 IST)
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తికి ప్రధాన కారణం మర్కజ్ మత సమ్మేళనమే కారణమని, అందువల్ల ముస్లిం వ్యాపారుల వద్ద కూరగాయలు, ఎలాంటి వస్తువులు కొనుగోలు చేయొద్దంటూ బీజేపీ ఎమ్మెల్యే సురేష్ తివారీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 
 
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సురేష్ తివారీ ఓ వీడియోను రిలీజ్ చేశారు. కరోనా వైరస్ మహమ్మారిని కట్టడి చేయడం కోసం దేశమంతా పోరాడుతుందన్నారు. ప్రజల ప్రాణాలు కాపాడటం కోసం వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు, పాత్రికేయులు అహర్నిశలు కృషి చేస్తున్నారని గుర్తుచేశారు. 
 
అంతేకాకుండా, ప్రజలెవ‌రూ ముస్లింల వద్ద కురగాయలుగానీ, ఎలాంటి ఇత‌ర వస్తువులుగానీ కొనుగోలు చేయవద్దని పిలుపునిచ్చారు. దేశంలో కరోనా వైరస్‌ వ్యాపించ‌డానికి కారణం కూడా ముస్లింలేనని ఆరోపించారు. ఢిల్లీలో నిర్వహించిన మత ప్రార్థనలవ‌ల్లే క‌రోనా విస్త‌రించింద‌ని వివాదాస్పద వ్యాఖ్య‌లు చేశారు. ఈ వ్యాఖ్యలపై యూపీలోని విపక్ష పార్టీలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మై విలేజ్ షో కంటెంట్‌న నేను ఫాలో అయ్యేవాడ్ని : ఆనంద్ దేవరకొండ

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ ట్రైలర్ రిలీజ్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ కేరళ షెడ్యూల్ కంప్లీట్, దీపావళికి రెడీ

Nani: ఆర్ఎఫ్సీలో ది పారడైజ్ కోసం నాని భారీ యాక్షన్ సీక్వెన్స్

నలందా విశ్వవిద్యాలయం బ్యాక్‌గ్రౌండ్‌లో స్ఫూర్తి నింపే గేమ్‌ అఫ్‌ చేంజ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

తర్వాతి కథనం
Show comments