Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోడీ విద్యార్హతల సర్టిఫికేట్లు ముమ్మాటికీ నకిలీవే : ఆప్ ఎదురుదాడి

Webdunia
సోమవారం, 9 మే 2016 (21:55 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విద్యార్హత వివాదం మరింత ముదిరిపాకాన పడేలా ఉంది. ప్రధానికి చెందిన బీఏ, ఎంఏ డిగ్రీ పట్టాలను అమిత్‌షా, అరుణ్ జైట్లీ సోమవారం మీడియాకు విడుదల చేసిన కొద్ది సేపటికే ఆప్ స్పందించింది. 
 
ఆప్ నేత అశుతోష్ మీడియాతో మాట్లాడుతూ బీజేపీ నేతలు విడుదల చేసిన ప్రధాని విద్యార్హతల సర్టిఫికెట్లు ముమ్మాటికీ నకిలీవేనని, అవి ఫోర్జరీ సర్టిఫికేట్లని ఆరోపించారు. 
 
బీఏ, ఎంఏ రెండు సర్టిఫికెట్లలోనూ ప్రధాని పేరు వేర్వేరుగా ఉందన్నారు. ప్రధాని బీఏ మార్క్‌షీట్‌లో ఆయన గ్యాడ్యుయేషన్ చేసిన సంవత్సరానికి, డిగ్రీ సర్టిఫికెట్‌లో ఉన్న సంవత్సరానికి కూడా తేడా ఉందన్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bigg Boss 8: ప్రేమపక్షులుగా మారిన విష్ణుప్రియ, పృథ్వీ..

ధూమ్ 4 భారీ బడ్జెట్ సీక్వెల్- హీరోయిన్ రేసులో వున్న సమంత!

రామ్ చరణ్‌కు అరుదైన గౌరవం... మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ప్రతిమ

ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీసులో చెర్రీ సందడి...

రసవత్తరంగా బాలకృష్ణ - చంద్రబాబు "అన్‌స్టాపబుల్ షో"

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ వ్యాధులకు మునగకాయలు దివ్యౌధంలా పనిచేస్తాయి, ఏంటవి?

రోజుకు ఒక్కసారి 4 టీ స్పూన్ల తులసి రసం తాగితే?

జీడిపప్పుకు అంత శక్తి వుందా?

ఫెర్టిలిటీ ఆవిష్కరణలపై ఫెర్టిజ్ఞాన్ సదస్సు కోసం తిరుపతిలో సమావేశమైన 130 మంది నిపుణులు

కాఫీలో నెయ్యి వేసుకుని తాగితే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments