Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోమూత్రం రాసుకుంటే అందంగా కనిపిస్తారట....

అందంగా కనిపించడానికి నానా తంటాలు పడుతున్నారా.? ఇపుడు వాడుతున్న సబ్బులు, క్రీములు రాసుకుని విసిగెత్తిపోయారా? ఇకపై మీకు ఎలాంటి సమస్యా ఉండదు. ఇదిగో ఇక్కడ గోమూత్రం ఉంది. అది రాసుకుంటే చాలు.. అందంగా మెరిసి

Webdunia
సోమవారం, 16 అక్టోబరు 2017 (15:55 IST)
అందంగా కనిపించడానికి నానా తంటాలు పడుతున్నారా.? ఇపుడు వాడుతున్న సబ్బులు, క్రీములు రాసుకుని విసిగెత్తిపోయారా? ఇకపై మీకు ఎలాంటి సమస్యా ఉండదు. ఇదిగో ఇక్కడ గోమూత్రం ఉంది. అది రాసుకుంటే చాలు.. అందంగా మెరిసిపోవచ్చు. ఈజిప్టు రాణి క్లియోపాత్రలా తళతళ మెరవచ్చు. ఈ విషయాన్ని గుజరాత్‌ ప్రభుత్వం ఆధ్వర్యంలోని గుజరాత్ వికాస్ బోర్డ్ ఇదే చెబుతోంది. 
 
మహిళలు ఈజిప్టు రాణి క్లియోపాత్రలా అందంగా కనిపించాలంటే గోమూత్రం, పేడలతో తయారు చేసిన 'పంచగవ్య' ఉత్పత్తులను వినియోగించాలని గుజరాత్‌ వికాస్‌ బోర్డు విస్తృతంగా ప్రచారం చేస్తోంది. పంచగవ్య డార్క్‌ సర్కిల్స్‌, బ్లాక్‌ స్పాట్స్‌, మొటిమలను తొలగిస్తుందని చెపుతోంది. 
 
ప్రపంచలోనే అందగత్తె అయిన క్లియోపాత్ర ప్రతిరోజూ ఆవు పాలతో స్నానం చేసేవారని 'ఆరోగ్య గీత' అనే పేరుతో విడుదల చేసిన సలహాల్లో తెలిపింది. అయితే, ఆవు మూత్రం, పేడలకు జబ్బులను నయం చేయగల శక్తి ఉందని చెప్పింది. 108 సాధారణ జబ్బుల నుంచేకాకుండా ఎయిడ్స్‌, కేన్సర్‌ వంటి ప్రాణాంతక వ్యాధుల నుంచి రక్షణ పొందాలంటే సహజ సిద్ధమైన ఉత్పత్తులనే వినియోగించాలని సూచన చేసింది. 

సంబంధిత వార్తలు

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments